తెలుగు చిత్ర పరిశ్రమలో ఎఫైర్ల పంపర కొనసాగుతుంది అన్న విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. ప్రతి రోజూ చూస్తూనే ఉన్నాము .. తెలుగు సినీ ఇండస్ట్రీలో ఈ మధ్య ఎక్కువగా వినపడుతోంది..సినిమాలను తీయడం కన్నా కూడా హీరో హీరోయిన్లు ఎఫైర్ లేదా హీరోయిన్ డైరెక్టర్ ల మధ్య ఒక సంబంధం ఏర్పడటంతో సినీ వర్గాల్లో వారి పేరు కోడై కూస్తోంది.. అది ఈ రోజుల్లో కామన్ అయిపోయింది.. 

 

 

 

 

 

డైరెక్టర్ల తో హీరోయిన్ల సంబంధాలు ఈ మధ్య ఎక్కువగా వినపడుతున్నాయి.. బాలీవుడ్ తో పోలిస్తే టాలీవుడ్ లో ఈ ఎఫైర్లు కాస్త ఎక్కువే... అలా చూసుకుంటే చాలా మంది హీరోయిన్లు , డైరెక్టర్లు సంబంధాన్ని కొనసాగిస్తున్నారు.. కొందరేమో సంబంధాన్ని కొనసాగిస్తు సినిమాలలో రాణిస్తున్నారు..మరి కొందరేమో వారితో కలిసి సినిమాలని నిర్మిస్తూ విమర్శలు అందుకుంటూ పాపులర్ అవుతున్నారు..

 

 

 

 

టాలీవుడ్ లో నయనతార , ప్రభుదేవా, నయనతార ,శివన్ గణేశ్,ఛార్మి పూరి జగన్నాథ్.. వీరిపెర్లు ఎక్కువగా గుప్పు మన్నాయి .. అలాగే కొద్ది రోజులు డేటింగ్ లో ఉన్నారు అంటూ సోషల్ మాధ్యమాల్లో కూడా తెగ వైరల్ అయ్యి కూర్చున్నారు.. అయితే వారి మధ్య ఉన్నా సంబంధం ఎంటా అనే విషయం తెలియాలంటే వారు తిరిగిన ట్రిప్స్ చెబుతున్నాయి.. అందుకే వార్తల్లో నిత్యం కనపడుతూ సినీ అభిమానులతో పాటుగా కుటుంబాన్ని కూడా షాక్ కు గురి చేస్తున్నారు.. 

 

 

 

 

అసలు విషయానికొస్తే..పూరి జగన్నాథ్ ఛార్మి సంగతి అందరికి తెలిసిందే..వారిద్దరూ రిలేషన్ లో ఉన్నారన్న వార్త ఫిలిం నగర్లో చక్కర్లు కొడుతోంది.. అయితే ఇటీవల  ఓ ఇంటర్వ్యూలో ఛార్మి మాట్లాడుతూ .. పూరి కి తనకు మంచి స్నేహ బంధం ఉందని, దానిని తప్పుగా అనుకోవద్దని సూచించారు.. ప్రస్తుతం వీరిద్దరూ కలిసి సినిమాలను నిర్మిస్తున్నారు.. ఇటీవల తెలుగులో విడుదల అయిన ఇష్మార్ట్ శంకర్ సినిమా భారీ విజయాన్ని అందుకుంది.  ఇప్పుడు విజయ్ దేవరకొండ తో ఫైటర్ సినిమా చేస్తున్నారు.. ఆ సినిమా చిత్రీకరణలో బిజీగా ఉంది.. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: