అప్పుడప్పుడే సినీతారగా ఎదుగుతుంది.. బ్రతికుంటే ఇండస్ట్రీని ఏలేది ఏమో.. కానీ తన జీవితం అర్దాంతరంగా ఆగిపోయింది.. టాలీవుడ్ లో అతి తక్కువ సమయంలోనే మంచి పేరు తెచ్చుకున్న హీరోయిన్లలో ప్రత్యూష కూడా ఒకరు.. అంతబాగుంది.. కానీ ఉన్నట్టు ఆమె మరణించింది అని వార్త వచ్చింది.. ఆమె మరణం కూడా సాధారణం కాదు ఆత్మహత్య చేసుకుంది అని వార్త వచ్చింది. 

 

అసలు ఎం జరిగింది.. ఆమె జీవితం ఏంటి అని అనుకుంటున్నారా? 2000 సమయంలో ఆమె ఓ సాధారణ నటిగా టాలీవుడ్ కి పరిచయం అయ్యింది.. 2002 లో అర్థాంతరంగా తనువు చాలించింది ఈ నటి.. ఇంకా ఈమె ఆత్మహత్య అని ఒకరు అంటే.. ఆమెపై మూడు సార్లు రేప్ జరిగింది అని ఒకరు అంటున్నారు. 

 

ఆమె డెత్ సీక్రెట్స్ ఇప్పటికి బయటకు రాలేదు.. ప్రత్యూష హత్య కేసు ఇప్పటికీ కూడా మిస్టరీగానే మిగిలింది. ఎన్నో ప్రశ్నలు సమాధానాలు లేకుండా పోయాయ్. కానీ ఈమె మరణం వెెనుక అప్పటి మినిష్టర్ల కొడుకులు కూడా ఉన్నారన్న వార్తలు మాత్రం హాల్ చల్ చేశాయి.. అయితే ఈమె మరణం అనంతరం కొన్ని విషయాలు బయటకు రాలేదు.. అందులో కొన్ని ఇవి.. 

 

ప్రత్యూష మరణం తర్వాత ఆమె తల్లిని ఐసీయులోకి అనుమతించలేదట.. కానీ అదే ఐసియులోని అబ్బాయిని చూడడానికి మాత్రం వాళ్ళ తరఫు బంధువులను అనుమతించారు.. అంతేకాదు.. ప్రత్యూషను అత్యాచారం చేసి… గొంతు నులిమి చంపేశారంటూ మునుస్వామి అనే అతను ఫోరెన్సిక్ రిపోర్ట్ తీసుకొచ్చారు.. కానీ ఆలా తీసుకొచ్చిన కొద్దీ రోజులకే మునుస్వామి రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు.. అంతేకాదు చనిపోయిన ప్రత్యూష శరీరంలో వీర్యపు ఆనవాళ్ళు కూడా ఉన్నట్టు రిపోర్ట్ లో వచ్చింది.. ఇవి అన్ని ఒకానొక సమయంలో వైరల్ అయ్యాయి కూడా.               

మరింత సమాచారం తెలుసుకోండి: