కరోనా ప్రభావం రోజు రోజు కు పెరుగుతున్న నేపథ్యం లో వైద్యులు , పోలీసులు, పారిశుధ్య కార్మికులు వారి బాధ్యత ల ను మరింత ముమ్మరం చేశారు.. వీరి తో పాటు గా వీరి కింద పనిచేస్తున్న నర్సులు స్టాఫ్ కూడా మరింత జాగ్రత్త లు తీసుకుంటూ తమ విధులను నిర్వర్తిస్తున్నారు.. అంతే కాకుండా కరోనా రోగుల ను కరోనా నుంచి కాపాడటం లో మరింత శ్రద్ద చూపిస్తున్నారు..

 

 

 

లాక్ ‌డౌన్‌ కారణం గా ప్రస్తుతం ఇంటికే పరిమితమై న అందాల నటి రకుల్ ప్రీత్ సింగ్, తనకు దొరికిన ఖాళీ సమయాన్ని కుటుంబంతో కలిసి సరదాగా గడుపుతూ ఉంది. తాజాగా, తన తమ్ముడు అమన్ తో కలిసి, చిన్నప్పుడు ఆడిన ఆటలను ఆడుకుంటూ, అందుకు సంబంధించి న వీడియో తీసి, తన ఇన్ స్టాగ్రా మ్ ఖాతా లో పోస్ట్ చేసింది. 

 

 

 

 

 

రకుల్ మామూలు గానే జిమ్ చేసిన వీడియోల ను కానీ, ఎక్కడికై నా వెళ్ళిన వెళ్ళిన వీడియోల ను కానీ సోషల్ మాద్యమా ల ద్వారా అభిమానుల తో పంచుకుంటూ వస్తున్న సంగతి తెలిసిందే.. యోగా వీడియోలను, సరదాగా చేసిన వీడియోల ను ఇప్పటి కే పోస్ట్ చేసిన రకుల్, తాజా గా, పలు రకాల ఆటలను ఆడుతున్న వీడియో ను పెట్టగా, అదిప్పుడు వైరల్ అవుతోంది. 

 

 

 

 

విషయానికొస్తే.. అమన్ తో కలిసి 'దిండూ - దెబ్బ', 'కబడ్డీ', 'పులుసు' ఆటలు ఆడింది. ఇక ఈ ఆటలను చిన్నప్పుడు ఆడుకున్నాన ని, ఇప్పుడు వాటన్నింటినీ గుర్తు చేసుకున్నానని, ఇటువంటి సమయం ఎవరినైనా బాల్యంలో కి తీసుకెళ్తుందని వ్యాఖ్యానించింది. అంతే కాకుండా ఆ వీడియో సోషల్ మీడియా లో వైరల్ అవ్వడమే కాకుండా నెటిజన్ల కామెంట్ల ను అందుకుంటుంది.. ఎంతై నా రకుల్ ప్రీత్ అంటే ఆ మాత్రం ఉండాలి గా.. 

మరింత సమాచారం తెలుసుకోండి: