రకుల్ ప్రీత్ సింగ్.. మోడల్... జిమ్ బాడీ, టాలీవూడ్ స్టార్ హీరోయిన్.. ఇలా ఎన్నో ఉన్నాయ్ ఆమె పేరుపై. అయితే రకుల్ ప్రీత్ సింగ్  మన తెలుగు ప్రేక్షకులు ఎప్పటి నుండి బాగా తెలుసు ? వేంకటాద్రి ఎక్సప్రెస్ నుండి బాగా తెలుసు.. కానీ ఆ సినిమా కంటే ముందు ఆమె ఎన్ని సినిమాలు చేసిందో తెలుసా? ఎన్ని సంవత్సరాలు నుండి ఆమె కష్టపడితే ఆమె హిట్ అయ్యిందో తెలుసా?

 

2009 నుండే ఆమె సినిమాలలో చిన్న చిన్న రోల్స్ లో నటిస్తూ వచ్చింది.. 2011లో కెరటం అనే సినిమాలో హీరోయిన్ గా చేసింది.. ఆ సినిమా అసలు ఎప్పుడు వచ్చిందో.. ఎప్పుడు పోయిందో కూడా తెలియదు.. ఇంకా ఆ తర్వాత ఎన్నో సినిమాల్లో నటించి.. ఎన్నో భాషల్లో నటించి చివరికి వేంకటాద్రి ఎక్సప్రెస్ సినిమాలో నటించింది. 

 

ఇంకా అంతే ఆ సినిమా మంచి బ్రేక్ ఇచ్చింది.. తన అందాన్ని చుసిన డైరెక్టర్లు.. ఆమెను పెద్ద సినిమాల్లోనే హీరోయిన్ గా తీసుకున్నారు.. ఇంకా ఏముంది ఒక్కసారిగా ఫెమస్ అయ్యింది.. వరుసగా స్టార్ హీరోస్ సరసన నటించింది.. సరైనోడు, నాన్నకు ప్రేమతో, ధృవ, స్పైడర్ ఇలా అన్ని సినిమాల్లో నటించుకుంటూ వచ్చింది.     

 

మహేష్, ఎన్టీఆర్, రామ్ చరణ్, అల్లు అర్జున్ ఇలా ఎవరిని వదలకుండా నటించిన రకుల్ పాప.. అన్ని సినిమాల్లో మితిమీరిన అందాన్ని చూపించేసింది.. దీంతో అందరికి బోర్ కొట్టింది.. అలా బోర్ కొట్టింది అని అనుకున్న సమయానికి మన్మధుడు నాగార్జున సరసన నటించింది.. దీంతో ఇంకా ఆమెను చూడటమే మానేశారు.. ఆమె కూడా మొన్న ఇదే విషయాన్నీ ఓ ఇంటర్వ్యూలో చెప్పింది.. పాత్రకు ప్రాధాన్యం ఇవ్వకుండా చేసినందుకు ఈరోజు నా కెరీర్ ఇలా చిక్కుల్లో ఉంది అంటూ బడా పడింది కూడా. 

మరింత సమాచారం తెలుసుకోండి: