టాలీవుడ్ లో ఎంత మంది హీరోయిన్ లు వచ్చినా సరే, ఇండియన్ సినిమాలో ఎంత మంది హీరోయిన్ లు వచ్చినా సరే కొందరు మాత్రం అలా నిలబడిపోయారు అనేది వాస్తవం. అందులో ప్రధానంగా చెప్పుకునే హీరోయిన్ శ్రీదేవి. శ్రీదేవి సినిమాల గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఆమె చేసిన పాత్రలు నటించిన హీరోలు నటించిన నిర్మాతలు దర్శకులు ఇలా అందరూ కూడా ఒక రేంజ్ ఉన్న వారే. ఆమె రేంజ్ పెంచిన వారి కంటే ఆమె స్వయంగా రేంజ్ పెంచిన హీరోలు చాలా మందే ఉన్నారు. ఆమె తో సినిమా చేసి రేంజ్ పెంచుకున్న హీరోలు బాలీవుడ్ లో తమిళంలో, 

 

తెలుగులో చాలా మందే ఉన్నారు. ఆమె తో ఒక్క సినిమా అవకాశం వచ్చినా చాలు అనుకుని దండం పెట్టిన హీరోలు కూడా ఉన్నారు అనేది వాస్తవం. ఆ విధంగా ఆమె తన ముద్ర వేసుకుంది. అయితే ఆమె కెరీర్ లో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన సినిమాలు... ప్రధానంగా తెలుగులో కొన్ని ఉన్నాయి. అవి ఏంటీ అంటే... ఎన్టీఆర్ హీరోగా వచ్చిన అడవి రాముడు, శోభన్ బాబు హీరోగా వచ్చిన దేవత సినిమాలు ఆమె రేంజ్ ని ఒక రేంజ్ కి తీసుకుని వెళ్ళాయి. కృష్ణ హీరోగా వచ్చిన రెండు సినిమాలు ఆమె కోసం ఎదురు చూసే విధంగా చేసాయి అనేది వాస్తవం. 

 

అడవి రాముడు సినిమా తర్వాత ఆమె స్థాయి ఒక రేంజ్ కి వెళ్ళింది అని దర్శక నిర్మాతలు చెప్తారు. ఆమె అక్కడి బాగా సినిమాలు చేసారని ప్రతీ సినిమా కూడా ఆమె కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ అయింది అని చెప్తారు. దేవత సినిమాలో ఆమె నటనకు మంచి మార్కులు పడ్డాయి. ఆ తర్వాత బాలీవుడ్ లో కూడా ఆమెకు మంచి ఆఫర్లు వచ్చాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: