ఇద్దరు పేరున్న హీరోలతో సినిమాలు చేయాలని దర్శక నిర్మాతలు అనుకోవడం అనేది సహజం ఎందుకంటే వారికి అభిమానుల్లో మంచి క్రేజ్ ఉండటంతో సినిమాలు కూడా ఇద్దరు అభిమానులు హిట్ చేస్తారనే ఆలోచనలో దర్శకులు ఉండటం నిజమే.. అలనాటి హీరోల నుంచి ఇప్పటి వరకు వచ్చిన ఎన్నో సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి.. ఇప్పుడు కూడా ఆనవాయితీగా దర్శక నిర్మాతలు అలాంటి సినిమాలను రూపొందిస్తున్నారు.. 

 

 

 

 

రాజమౌళి లాంటి పెద్ద డైరెక్టర్లు కూడా ఇద్దరు హీరోలతో సినిమా చేయాలని ఆలోచిస్తుంటారు.. ఇండస్ట్రీలోని చాలా మంది ఇద్దరు హీరోలను అది కూడా స్టార్డం ఉన్న హీరో లతో చేయాలని అనుకుంటారు..అలానే సినిమాలు కూడా చేస్తుంటారు.. ఇకపోతే అందులో కొన్ని సినిమాలు హిట్ అయితే మరి కొన్ని సినిమాలు మాత్రం అతి పెద్ద డిజాస్టర్ గా మారి  దర్శకులకు గట్టి షాక్ ఎదురైంది... అనేలా చేస్తారు.. ఇకపోతే తెలుగులో ఇలాంటి సినిమాలు ఎక్కువగా వస్తుంటాయి.. 

 

 

 

 

ఆ సినిమాలు కూడా పెద్ద హీరోల తో  రావడం చాలా అరుదు..అలా వచ్చిన సినిమా గోపాల గోపాల..వెంకీ , పవన్ కళ్యాణ్ కాంబినేషన్ లో ఈ సినిమా వచ్చింది.. దేవుడు మనిషి మద్య జరిగిన యుద్ధంలో మనిషిని దేవుడు గెలిపిస్తాడు.. అనే కథాంశంతో ఈ సినిమా రూపొందింది.. ఇద్దరు పెద్ద హీరోలు కావడం తో సినిమా సూపర్ హిట్ అయింది.. అలా మల్టీ స్టారర్ సినిమా హిట్ అవ్వడంతో వరుస గా చాలా మంది అదే దారిలో సినిమాలను చేస్తున్నారు.. 

 

 

 

 

 

 

 

గతంలో శ్రీకాంత్ రాజేంద్ర ప్రసాద్ కాంబినేషన్ లో చాలా సినిమాలు దర్శన మిచ్చిన సంగతి తెలిసిందే.. అదేంటంటే... నిన్నే ప్రేమిస్తాను సినిమా తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకర్షించిన సంగతి తెలిసిందే.. ఆ సినిమాలో శ్రీకాంత్, రాజేంద్ర ప్రసాద్ కాంబినేషన్ సూపర్ హిట్ అవ్వడంతో మంచి కలెక్షన్స్ ను అందుకుంది.. ఇకపోతే వీరిద్దరి కలయికలో ఇప్పటిలో సినిమాలు ఏవి లేవు..అలా ఇప్పుడు కూడా మల్టీ స్టారర్ సినిమాల హవా కొనసాగుతుండటం విశేషం .. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: