సినిమాలను మించిన రేంజులు బుల్లితెరపై షో లు దూసుకెళ్ళిపోతున్నాయి. రోజుకో కొత్త షో తో యాంకర్లు కూడా వారి హవాను కొనసాగిస్తున్నారు. ఈ రోజుల్లో సినిమా కన్నా కూడా బుల్లితెరపై అలరిస్తున్న యాంకర్లకు మంచి డిమాండ్ ఉంది.  అందుకే ఈ షో ల ద్వారా చాలా మంది ఆకట్టుకుంటూ వస్తున్నారు. అందుకే టీవీ షోలలో యాంకరింగ్ చేసే యాంకర్లకు మంచి మార్కెట్ ఉంది..

 

 

 

 

బుల్లి తెరపై యాంకర్లు గా చాలా మందే ఉంటారు కానీ వారిలో కొంతమందికే మంచి టాక్ ఉంటుంది. తెలుగు యాంకర్లు అంటే ముఖ్యంగా వినిపించే పేరు లెజండరీ పర్సన్ సుమ.. ఆ తర్వాత వినిపించే పేరు ఝాన్సీ, ఉదయ భాను, తదితరులు.. కానీ ఈ మధ్య కాలంలో  ఒక్క సుమ తప్ప మిగిలిన వారి పేర్లు కనుమరుగైనాయ్యి.. ఇప్పుడు  కొత్త యాంకర్ల హవా నడుస్తుంది. 

 

 

 

ప్రస్తుతం యాంకర్ అనసూయ,రవి, ప్రదీప్, రష్మీ, శ్రీముఖిల పేర్లు ప్రముఖంగా వినపడుతున్నాయి.  అందుకే షో లు కూడా అంతంత మాత్రానే నడుస్తున్నాయి. సుమ లాంటి యాంకర్ చేస్తున్న షో తప్ప మిగిలిన షో లన్ని నామ్ కె వాస్తు లాగా కొనసాగుతున్నాయి.  అందుకే షో రేటింగ్ పూర్తిగా పడిపోయింది. ఇప్పడు బూతులతో, డబుల్ మీనింగ్ డైలాగులతో కూడిన షోల హావ నడుస్తుంది. 

 

 

 

 

 

తన అందం అభినయంతో అల్లరితో ఆకట్టుకున్న యాంకర్ అంటే గుర్తొచ్చేది శ్రీముఖి .. ఈమె షో ల ద్వారా ఫేమస్ అవ్వడం కన్నా కూడా యుట్యూబ్ , కాంట్రవెసీలతో బాగా పాపులర్ అయింది.. బిగ్ బాస్ 3 రన్నర్ గా నిలిచి ఆదరణ పొందింది.అయితే..శ్రీముఖి కి వాళ్ళ అమ్మకు మద్య ఉన్న అనుబంధం గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.. చాలా సందర్భాలలో వారిద్దరూ కలిసి దిగిన ఫోటోలను సోషల్ మీడియా లో పోస్ట్ చేస్తూ వస్తుంది.. మొత్తానికి శ్రీముఖి వాళ్ళ అమ్మ కూతురు అని తెలిసి పోయింది..హ్యాపీ మదర్స్ డే...

 

మరింత సమాచారం తెలుసుకోండి: