స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా, పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న సినిమా అల వైకుంఠపుర ములో సినిమాలో నటిస్తున్నారు..మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం పై చిత్ర యూనిట్ భారీ అంచనాలు పెట్టుకున్నారు .. అది కూడా బన్నీ రెండేళ్లు గ్యాప్ తీసుకొని మరి చేస్తున్నా ఈ సినిమా అందరిలోనూ ఆశలు  రేపుతుంది..

 

 

 

 

 

 

ప్రముఖ టాలీవుడ్ నిర్మాత అరవింద్‌, రాధాకృష్ణ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.కాగా థమన్ అందించిన పాటలు ఇప్పటికే సూపర్ హిట్ అయ్యాయి. ఇటీవల విడుదలైన టీజర్ తాజాగా విడుదలయిన ట్రైలర్  ఆద్యంతం ఆకట్టుకుంది... దాంతో సంక్రాంతికి విడుదలైన సినిమా సూపర్ హిట్ అయింది..ఆ సినిమాలో ముఖ్యంగా చెప్పాలంటే పాటలు ప్రభంజనాన్ని సృష్టించాయి.. దీంతో సినిమా స్థాయి మరింత పెరిగింది..ఇక సినిమాలో సామజవరగమనా పాట , రాములో రాములా పాటలు యూట్యూబ్ ను షేక్ చేశాయి.. 

 

 

 

 

 

 

ఇకపోతే మరో విషయమేంటంటే ఈ సినిమాను బన్నీ రెండేళ్లు గ్యాప్ తీసుకొని చేశాడు.. రిలీజ్ అవుతుందా లేదా అనే సందిగ్ధంలో పడ్డారు ఫ్యాన్స్..వారి అంచాలను పూర్తిగా తల క్రిందులు చేసే విధంగా సినిమాలోని సన్ని వేసాలు ఆకట్టుకోవడంతో సినిమా సూపర్ డుపర్ హిట్ అయింది.. దాంతో సినిమా బాక్సాఫీస్ రికార్డులను బ్రేక్ చేసి కలెక్షన్ల వర్షం కురిపించిన సంగతి తెలిసిందే..అందుకే ఆ సినిమాలోని పాటలు ఇప్పటికీ కూడా మంచి ఫాలోయింగ్ తో పాటుగా తారా స్థాయిలో అభిమానుల హృదయాలను గెలుచుకున్నాయి..మరో విషయమేంటంటే. బన్నీ సినీ చరిత్రలో అత్యదిక వసూళ్లను రాబట్టిన సినిమాగా నిలిచిపోయింది.  ఈ సినిమా హిట్ అవ్వడంతో ఈ సినిమాకు సీక్వెల్ గా మరో సినిమా వస్తె బాగుండు అని అభిమానులు కోరుకుంటున్నారు.. మరి ఈ సినిమాకు సీక్వెల్ ఉందా లేదా తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే మరి.. 

మరింత సమాచారం తెలుసుకోండి: