టాలీవుడ్ లో ఉన్న ప్రస్తుతం సెలబ్రెటీలు అంత ఉన్నవాళ్లు కాదు.. మధ్యతరగతి కుటుంబం నుండి వచ్చి సంపాదించిన వాళ్ళు. ఇండస్ట్రీలో స్థిరపడాలి అన్న.. మంచి ఫెమ్ రావాలి అన్న అంత ఈజీ కాదు... చాలా టైం పడుతుంది.. ఇంకా అలా పట్టిన టైమ్ లో ఉద్యోగం ఉండదు.. డబ్బు ఉండదు.
అలాంటి సమయంలో మనకు తోడు ఉంటారు మన ఫ్రెండ్స్.. అప్పుడే ఫ్రెండ్స్ కాస్త బెస్ట్ ఫ్రెండ్స్ అవుతారు.. ఇంకా అలానే మన టాలీవుడ్ లో రూమ్ షేర్ చేసుకొని.. కలిసి తిని సెలబ్రెటీలు అయినవాళ్లు ఎందరో ఉన్నారు.. వాళ్ళ రూమ్ షేర్ చేసుకొని గొప్ప వాళ్ళు అయినా వాళ్ళని ఎందరినో చూశాం. ఇక అలాంటి వారు ఎవరో చూసేద్దాం.
రాశి ఖన్నా.. వాణి కపూర్ ఇద్దరు ముంబైలో రూమ్ మేట్స్. రాశి ఖన్నా నే ఆమెను మోడలింగ్ వైపుకు, సినిమాలలోకి తీసుకువచ్చింది అని ముంబై రిపోర్ట్స్ చెప్తున్నాయి.. అయితే ఆమె తెలుగులో ఆహా కళ్యాణం సినిమాలో నటించింది అని ఆ తరువాత బాలీవుడ్ లో సెటిల్ అయ్యింది.
త్రివిక్రమ్..సునీల్.. ఆర్పీ పట్నాయక్.. కుల శేఖర్!
ఒక్కొక్క ఫీల్డ్ లో ఒకో లెజెండ్.. వీళ్ళందరూ కూడా కలిసి ఒకే రూమ్ లో ఉండేవారు.
నిఖిల్.. చందూ మొండేటి.. సుధీర్ వర్మ!
కార్తికేయ అండ్ స్వామి రా రా అని కొన్ని సినిమాలు విల్లు కలిసి తీశారు.. విల్లు అంత కూడా రూమ్ మేట్స్ ఏ.
చిరంజీవి.. సుధాకర్.. హరి ప్రసాద్!
ఒకరు మంచి నటుడు.. మరొకరు కామెడీ నటుడు.. మరొకరు మెగా నటుడు.. అందరూ కలిసి ఒకే రూమ్ లో ఉండి పైకి వచ్చారు.