ప్రముఖ నటుడు శరత్ కుమార్ కూతురు హీరోయిన్ వరలక్ష్మి శరత్ కుమార్ నిత్యం ఏదో ఒక రూపంలో వార్తలలో కనిపిస్తూనే ఉంటుంది. ఏ విషయమైనా ముక్కు సూటిగా మాట్లాడే ఈ బ్యూటీ ప్రేమ వ్యవహారాలుఎ, డేటింగ్ సంగతులు కూడా చోటుచేసుకున్నాయి. ఇక గతంలో ప్రముఖ హీరో విశాల్ తో వరలక్ష్మి శరత్ కుమార్  ప్రేమలో ఉన్నట్లు వార్తలు వినిపించాయి. కానీ ఆ తర్వాత మా ఇద్దరి మధ్య ఎలాంటి ఎఫైర్ లేదు అని వరలక్ష్మి శరత్ కుమార్  క్లారిటీ ఇవ్వడంతో ఆ వార్తలకు పులి స్టాప్ పడింది అనే చెప్పాలి. ఈ తరుణంలోనే తాజాగా ఆమె ప్రేమ, పెళ్లికి సంబంధించిన వార్తలు కోలీవుడ్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.

 


ఇక వరలక్ష్మీ పెళ్ళికి అంతా సిద్ధం చేశారని పూర్తి అవగానే ఆమె వివాహం జరగబోతుంది అనే వార్తలు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక గత కొంతకాలం కిందట కోలీవుడ్ మీడియా వర్గాలు...ఈ బ్యూటీ ఒక ఫేమస్ క్రికెటర్ తో డేటింగ్ లో ఉంది అని ఆయనతో పెళ్లికి రెడ గా ఉన్నట్లు వార్తలు వినిపించాయి. ఆ క్రికెటర్ ఎవరో కాదు ధోనీకి కోహ్లీకి అత్యంత స్నేహితుడని తెలుసు ఉండడంతో ప్రేక్షకులలో చాలా ఆసక్తికర అంశంగా మారింది. 

 


తాజా సమాచారం మేరకు వీళ్ళిద్దరి ప్రేమ కుటుంబ సభ్యులు ఒప్పుకొని పెళ్లి చేసేందుకు సిద్ధమయ్యారు అని తెలుస్తుంది. ప్రస్తుతానికి మాత్రం పెళ్లికి సంబంధించిన చర్చలు కొనసాగుతున్నాయి. లాక్ డౌన్ ముగిసిన తర్వాత వీరిద్దరికీ వివాహం జరుగుతుంది అని సమాచారం. ఇక ఈ వార్తపై వరలక్ష్మీ నుంచి ఎలాంటి స్పందన లేదు... ఆమె సన్నిహితులు మాత్రమే ఖండిస్తున్నారు.  ఇక ఈ విషయంపై ఎప్పుడు క్లారిటీ వస్తుందో వేచి ఉండాల్సిందే. ప్రస్తుతం ఈ బ్యూటీ రవితేజ హీరోగా రాబోతున్న క్రాక్ సినిమాలో కీలక పాత్రలో నటిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: