తెలుగు లో ఏదేని రియాలిటీ షో నడుస్తుంది అంటే అది ఒక్క బిగ్ బాస్ మాత్రమే. బిగ్ బాస్ రియాలిటీ షో   ఇప్పటి వరకు మూడు సీజన్లు కంప్లీట్ చేసింది. అయితే ఈ మూడు సీజన్లలో వచ్చిన రెస్పాన్స్ చూసుకుంటే ప్రతి  సీజన్లకి పెరుగుతూ వస్తూవుంది. మొదట జూనియర్ ఎన్టీఆర్ బిగ్ బాస్ ని స్టార్ట్ చేశాడు. ఈ సీజన్లో ఊహించని విధంగా హైప్ ని క్రియేట్ చేసింది. అదేవిధంగా నాని చేసిన సీజన్ లో కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. అక్కినేని నాగార్జున తో చివరిసారిగా చేసిన బిగ్ బాస్ షో యావత్ భారత దేశాన్ని అబ్బురపరిచింది. కానీ అక్కినేని నాగార్జున హోస్ట్ గా చేయడం వల్లనే ఈ షోకి అంతపేరు తెచ్చింది అంటారు అంతా..అయితే వచ్చే సీజన్ కి ఆయనే మళ్లా హోస్ట్ గా వచ్చినా ఆశ్చర్యం లేదు మరీ.

IHG

 

ఈ సీజన్లో కంటెస్టెంట్స్ గా వచ్చిన అందరూ తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో నిలిచి పోయారు. శివజ్యోతి ఊహించని విధంగా ఇంటి సభ్యులతో మంచి బాండింగ్ ను క్రియేట్ చేసుకుంది. ముఖ్యంగా ఆమె రవి కృష్ణ , అలీ రెజా తో మెలిగిన విధానం తెలుగు ప్రేక్షకులను మెప్పింపజేసింది. ఇంటి సభ్యులమధ్య అవినాభావ సంభందాన్ని ఏర్పరచింది. ఈ సీజన్లో రాహుల్ సిప్లిగూంజ్ విన్ అయినప్పటికీ ఆ విజయం తమదిగా అందరు భావిస్తారు. తాజాగా శివజ్యోతి సోషల్ మీడియాలో షేర్ చేసిన ఓ ఫోటో వైరల్ అయ్యింది. ఇంటి టెర్రస్ పై శివజ్యోతి , రవి కృష్ణ , హిమజ లు ఆహ్లాదకరమైన వాతావరణంలో ఓ చక్కని ఫొటోకు ఫోజ్ ఇచ్చారు . అయితే  వారంతా సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ ఫొటోకు ఫోజులు ఇచ్చామని శివ జ్యోతి చెప్పడం గమనార్హం .

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 

#goodmorning #everyone #socialdistancing #monkeys 🐵🐵🐵 @ravikrishna_official @itshimaja

A post shared by shiva Jyothi - Savithri (@iam.savithri) on

మరింత సమాచారం తెలుసుకోండి: