తెలుగు బుల్లితెర హాట్ యాంకర్ ఆనసూయ భరద్వాజ్. ఆమె స్క్రీన్ పై ఎంత హాట్ గా కనిపిస్తారో చెప్పనక్కరలేదు. జబర్దస్ కామెడి షో లో ఆమె పంచె అందాల విందు అంత ఇంత కాదు. అదేవిధంగా ఖాళీ సమయాల్లో సోషల్ మీడియాలో కి దూరేసి అభిమానులందరినీ ఉత్సహ పరుస్తూ ఉంటుంది. అయితే ప్రస్తుతం లాక్ డౌన్ సమయం నడుస్తున్నందున పూర్తి విరామం దొరికినట్లయింది అనసూయకి. ప్రతి రోజు తన అప్డేట్స్ ని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ అభిమానులు అడిగే ప్రశ్నలకు సమాధానం ఇచ్చే పనిలో పడింది ఈ రంగమ్మత్త. తాజాగా ఆనసూయ సోషల్ మీడియా లో లైవ్ చాట్ చేసింది. ఈ లైవ్ చాట్లో అభిమానులు అడిగిన ప్రశ్నలకు సమాదానాలు ఇచ్చింది.
ఈ సందర్భం గా ఓ అభిమాని మీ ఫస్ట్ బాయ్ ఫ్రెండ్ ఎవరు అని అడిగిన ప్రశ్నకు ఆనసూయ ఒక్కసారిగా షాక్ అయ్యింది అయితే కొద్దిసేపటికి తేరుకున్న ఆనసూయ నా మొదటి మరియు చివరి బాయ్ ఫ్రెండ్ శుశాంక్ భరద్వాజ్. ఆయనే నా మొదటి , రెండవ, మూడవ అన్ని ఆయనే అని చెప్పింది. అయితే నేను శుశాంక్ మేము 12 వ తరగతి చదివిటప్పుడు ఎన్ఎస్ ఎస్ క్యాంప్ జరుగుతున్న సమయంలో మా ఇద్దరి మధ్య ప్రేమ చిగురించింది. ఆ తరువాత మేము పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నాము. అయితే 5వ యానివర్సరీ ని ఇటలీ లో జరుపుకోవాలి అని అనుకున్నాము కానీ కరోనా నేపథ్యంలో ఆ నిర్ణయాన్ని విరమించుకున్నాము. టీవీ చానెల్స్ లో యాంకరింగ్ చేస్తూ బిజీగా ఉంది ఆనసూయ. అనసూయ- సుశాంక్ దంపతలుకి ఇద్దరు కుమారులు కాగా, వారి పేర్లు శౌర్య మరియు అయాన్ష్ భరద్వాజ్ .
— anasuya Bharadwaj (@anusuyakhasba) May 6, 2020