టాలీవుడ్ లోకి హీరోయిన్లుగా వచ్చే వారిలో ఎక్కువగా నార్త్ ఇండియా నుంచే వస్తూంటారు. వారిలో ఏమాత్రం అందం, అలా టాలీవుడ్ కు వచ్చి క్లిక్ అయిన హీరోయిన్లు ఎందరో ఉన్నారు. వారిలో సీనియర్ హీరోయిన్ అమీషా పటేల్ కూడా ఉంది. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తో చేసిన బద్రి సినిమాతో తెలుగులో పరిచయమయింది. తొలి సినిమానే బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో మహేశ్, ఎన్టీఆర్ సినిమాల్లో అవకాశాలు కూడా దక్కించుకుంది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే అమీషా తన ఫోటోలను, జిమ్ వీడియోలను పోస్ట్ చేస్తూ ఉంటుంది.

IHG

 

రీసెంట్ గా లాక్ డౌన్ సందర్భంగా ఇంట్లోనే ఉన్న ఈ ముద్దుగుమ్మ మరిన్ని ఫోటోలను పోస్ట్ చేసింది. ఎండ వేడి తట్టుకోలేకపోతున్నా అందుకే కొబ్బరి నీళ్లు తాగుతున్నా అంటూ రీసెంట్ గా ఓ వీడియో పోస్ట్ చేసింది. ఈ వీడియో తన హాటు హాటు ఎద అందాలను ఆరబోస్తోంది. వయసు నలభైల్లో ఉన్నా తన అందంలో మార్పేమీ లేదన్నట్టు ఎక్స్ పోజ్ చేస్తోంది. ఈ వీడియోలకు, అమ్మడి హాట్ ఫొటోలకు నెట్టింట్లో బాగా వైరల్ అవుతోంది. అసలే అమ్మడి స్కిన్ టోన్ కూడా అందంగా ఉండటంతో నలభైల్లో ఉన్నా వయసు కనబడడం లేదు. పైగా వర్కౌట్లు ఎక్కువగా చేయడంతో ఇంకా గ్లామర్ గానే ఉంది అమీషా.

IHG

 

బద్రి వచ్చిన ఏడాదే హృతిక్ తో కహోనా ప్యార్ హై చేసింది. ఇద్దరికీ అదే డెబ్యూ మూవీ. ఆ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. తర్వాత బాగానే సినిమాలు చేసింది అమీషా. ఇంకా అమ్మడిలో అందం బాగానే ఉండటంతో సినిమా అవకాశాలు వస్తాయేమో అని చూస్తోంది. మరి అవకాశం ఎవరు ఇస్తారో చూడాల్సిందే. గ్లామర్ ఫీల్డ్ కాబట్టి అమీషా ఆశలు నెరవేరే అవకాశం ఉంది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: