టాలీవుడ్ ఫిలిం ఇండస్ట్రీలో ఎందరో హీరోలు స్వశక్తితో కష్టపడి సినిమా అవకాశాలను అందుకుంటూ వచ్చి  ఇప్పుడు టాప్ హీరోలు గా కొనసాగుతున్నారు... అలా ఎన్నో కష్టాలను ఎదుర్కొని సినిమా అవకాశాలను అందుకుంటూ వచ్చిన హీరోల విషయానికొస్తే అతి తక్కువ మంది ఆ జాబితాలోకి వస్తారని చెప్పాలి.. కష్ట పడిన ఏదైనా ఊరికే పోదు అంటారు గా అది ఇదే .. అందుకే కష్టపడింది ఊరికే పోదు.. 

 

 


మ్యాటర్ లోకి వెళితే.. తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రస్తుతం చాలా మంది హీరోలు చాలా కష్టాలను ఎదుర్కొని వచ్చిన వాళ్ళే ఉన్నారు.. అందుకే ఇప్పుడు వరుస విజయాలను అందుకుంటూ వస్తున్నారు.  ఇకపోతే తెలుగు అగ్ర హీరోలు అందరూ కూడా అలా కష్టాలను ఎదుర్కొంటూ పై కొచ్చిన వాళ్ళే .. వారిలో ఇసుమంత కూడా సినీ బ్యాక్ గ్రౌండ్ లేకుండా , ఎటువంటి మనీ సపోర్ట్ లేని వారు ఇప్పుడు చాలామంది ఉన్నారు..

 

 

 

సొంతంగా సినిమా అవకాశాలను అందుకున్న హీరోల విషయానికి వస్తె చాలా మందే ఆ జాబితాలోకి చేరతారు. కానీ వారిలో చిరంజీవి స్థానం మాత్రం ఎప్పటికీ చెరిగి పోదు .. అందుకే తెలుగు హీరోల నుంచి చిత్ర దర్శక నిర్మాతల వరకు అందరూ ఆయనను ఆదర్శంగా తీసుకున్నారు.. అయితే చిరంజీవి సరసన అప్పుడు నటించిన హీరోయిన్లు ఇప్పటికీ ఆయనతో జోడీ కట్టాలని ఆలోచనలో ఉన్నారట.. ఇంతకీ వారేవరంటే..రాధ , విజయ శాంతి, రాధిక , సుహాసిని వీరందరూ కూడా చిరంజీవితో కలిసి నటించాలని కోరిక ఉందంటూ గత ఏడాది జరిగిన రీయూనిన్ పార్టీలో వారు అన్నట్లు తెలుస్తోంది.. మరి ఈ వార్త నిజమైతే చిరంజీవి కూడా అంతేగా.. 

 

 

 

అయితే మరో విషయమేంటంటే తెలుగు చిత్ర పరిశ్రమలో కొందరు హీరోలకు ఒకరంటే మరొకరికి పడదనే టాక్ వినపడుతుంది..అందుకే అప్పటిలో ఆ హీరోల సినిమా విషయంలో మరొకరు జోక్యం చేసుకునే వారు కాదని టాక్ నడుస్తుంది.. చిరంజీవి , సుమన్ ల మద్య పచ్చ గడ్డి వేస్తే భగ్గుమంటోంది అనే వార్తలు వినపడ్డాయి.. వార్తలో ఎంత నిజముందో ఎవరికీ తెలియదు అని తెలుస్తుంది.. అలా టాక్ కొద్ది రోజులు చక్కర్లు కొట్టింది.. తర్వాత అంతా సర్దుమనిగాయి..

 

మరింత సమాచారం తెలుసుకోండి: