టాలీవుడ్ లో మహేష్ సినిమాలకు ఎప్పుడు కూడా ఆదరణ అనేది ఉంటుంది. ఇక అతను మల్టీ స్టారర్ సినిమాలు చెయ్యాలి అనేది చాలా మంది మహేష్ అభిమానుల కోరిక అనే విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అతను ప్రస్తుతం మల్టీ సరార్ సినిమాలకు దూరంగా ఉన్న  సరే అతనికి మాత్రం మంచి డిమాండ్ అనేది వచ్చింది. అయితే రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు చేసేది మల్టీ స్టారర్ సినిమా అని సమాచారం. అది నిజమా కాదా అనేది పక్కన పెడితే ఇప్పుడు మాత్రం అదే వార్త వస్తుంది టాలీవుడ్ లో. 

 

ఆ సినిమాలో మహేష్ బాబు తో పాటుగా రామ్ చరణ్ ఉండే అవకాశం ఉందని సమాచారం. లేదా పవన్ కళ్యాణ్ అయినా ఉంటారు అని తెలుస్తుంది. నిజమా కాదా అనేది త్వరలోనే తెలిసే అవకాశాలు ఉన్నాయి. ఆ సినిమాలో హీరోయిన్ గా కీర్తి సురేష్ ఉండే సూచనలు ఉన్నాయి అని తెలుస్తుంది. ఇక ఆమె కోసం మహేష్ బాబు ఎప్పటి నుంచో ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇప్పటికి ఆమె డేట్స్ ఇచ్చినట్టు సమాచారం. ఈ సినిమా కోసం మహేష్ బాబు వేరే మూడు సినిమాలను కూడా వదులుకున్నాడు అనేది టాలీవుడ్ జనాల మాట. 

 

ఇక ఈ సినిమాలో నటించడానికి పవన్ కళ్యాణ్ ఓకే చెప్పాడు అని టాలీవుడ్ జనాలు అంటున్నారు. ఇక పరుశురాం తో సినిమా ఎప్పుడు విడుదల చేస్తారు అనేది ఇంకా స్పష్టత లేదు. ఈ సినిమా వచ్చే ఏడాది దసరా కి వచ్చే అవకాశాలు ఉన్నాయి అని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. మరి ఎం జరుగుతుంది అనేది చూడాలి. కాగా ఇటీవల ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ ని కూడా చిత్ర యూనిట్ విడుదల చేసింది. దానికి సోషల్ మీడియాలో మంచి స్పందన వచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: