ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా ప్రభావం నుంచి ప్రజలు ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు.దేశవ్యాప్తంగా సంచలనం రేపిన కరోనా ను నియంత్రించడానికి కేంద్ర ప్రభుత్వం జనతా కర్ఫ్యూ నీ విధించింది...అయిన కరోనా ఎక్కడ కట్టడి చేసిన దాఖలు లేవు.. అయితే ఇప్పుడు కరోనా ప్రభావం ఎక్కడ తగ్గక పోగా ఇంకా పెరిగింది..కరోనా ను అరికట్టేందుకు విశ్వప్రయత్నం చేస్తోంది ప్రభుత్వం ఈ మేరకు లాక్ డౌన్ కూడా ప్రకటించింది.. ప్రజలు బయటకు కదలలేని పరిస్థితి నెలకొంది.. రెండు చేతుల పనిచేస్తే కానీ నాలుగు వేళ్ళు నోటిలోకి వెళ్ళ వు అలాంటి పరిస్థితుల్లో ప్రజలకు అండగా నిలవడానికి సినీ తారలు కదిలి వచ్చారు.. 

 

 

 

ప్రముఖులు కూడా వారికి తోచిన సాయన్ని సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా అందజేస్తున్నారు.. అయినా కరోనా వ్యాప్తి మాత్రం ఎక్కడ తగ్గలేదు.. ..అందుకే కరోనా ప్రభావాన్ని పూర్తిగా తగ్గించేందుకు ప్రభుత్వం సంచలన నిర్ణయాలు తీసుకుంటూ వస్తుంది.. ఈ మేరకు జనతా కర్ఫ్యూ నీ కూడా ప్రకటించింది.. కరోనా ప్రభావం పెరుగుతున్న నేపథ్యంలో లాక్ డౌన్ విధించింది ..కరోనా సోకకుండా ఎంత కఠినంగా చర్యలు చేపట్టిన కూడా కరోనా ఉగ్రరూపం దాల్చుతుంది..

 

 

 


అయితే ,కరోనా కారణంగా సినిమా షూటింగ్ లు వాయిదా పడిన సంగతి తెలిసిందే..సినిమా, టీవీ షూటింగులకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఇటీవల అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే. పరిమిత సిబ్బందితో అన్ని జాగ్రత్తలు పాటిస్తూ షూటింగులు జరుపుకోవాలని తెలంగాణ ప్రభుత్వం సూచించింది. దీనిపై యాంకర్‌, సినీనటి అనసూయ హర్షం వ్యక్తం చేసింది.

 

 

 

'మా పనులు చేసుకోవడానికి అనుమతి ఇచ్చారు. థ్యాంక్యూ కేసీఆర్‌ సర్‌, తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ సర్. మేము అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ పని చేస్తామని హామీ ఇస్తున్నాము. సినీ పరిశ్రమలో అన్ని స్థాయుల్లో ఉన్న వారికి ఇది చాలా గొప్ప వార్త. ఎంటర్టైన్‌మెంట్‌ తప్ప మాకు ఇతర ఏ పనీ తెలియదు' అంటూ నవ్వుతూ ఏమోజి ని పెట్టీ ట్వీట్ చేసింది..ప్రస్తుతం ఆ ట్వీట్ సోషల్ మీడియా లో వైరల్ అవుతుంది..

 

మరింత సమాచారం తెలుసుకోండి: