టాలీవుడ్ లో మహేష్ బాబు సమంతా కాంబినేషన్ ఈ తరానికి చాలా బాగా నచ్చింది అనే చెప్పాలి. ఇద్దరూ కలిసి రెండు సినిమాల్లో నటించారు. రెండు సినిమాలు కూడా చాలా బాగా హిట్ అయ్యాయి. ఆ రెండు సినిమాల్లో కూడా వీరి లవ్ స్టోరీ చాలా బాగా ఆకట్టుకుంది జనాలను సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలో అయితే ఇద్దరినీ చూసి పెళ్లి చేసుకోండి అంటూ కొందరు కామెంట్స్ కూడా చేసియన్ సందర్భాలు ఉన్నాయి అనేది వాస్తవం. ఆ విధంగా ఇద్దరూ కూడా తెలుగు స్క్రీన్ మీద తమ మార్క్ వేసారు అనేది వాస్తవం. 

 

ఇక వీరి కాంబినేషన్ లో సినిమా వస్తుంది అంటే ఇప్పటికి కూడా ఒక రేంజ్ లో క్రేజ్ ఉంటుంది అని చెప్పాలి. దూకుడు సినిమాలో వీరిని చూసి యూత్ ఒక రేంజ్ లో ఊగిపోయింది అనే చెప్పాలి. ఆ సినిమా సూపర్ హిట్ అవ్వడం కూడా ఈ కాంబినేషన్ కి బాగా కలిసి వచ్చింది. అక్కడి నుంచి సమంతా చాలా చాలా బిజీ అయిపొయింది అనే చెప్పాలి. ఇక ఆ సినిమా తర్వాత మహేష్ బాబు క్రేజ్ కూడా బాగా పెరిగింది. అక్కడి నుంచి కమర్షియల్ హీరో గా మహేష్ బాబు ని జనాలు చూడటం మొదలు పెట్టారు అనేది వాస్తవం. 

 

సినిమా తర్వాత మహేష్ బాబు కూడా చాలావరకు కమర్షియల్ కోణం లో చూసి మాత్రమే సినిమాలు చేసాడు అనేది వాస్తవం. ఇప్పుడు మహేష్ బాబు  పరుశురాం దర్శకత్వంలో సర్కారు వారి పాట అనే సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా సూపర్ హిట్ అవుతుంది అంటూ ఇప్పటి నుంచే సోషల్ మీడియాలో ఎవరికి తోచిన విధంగా వాళ్ళు కామెంట్స్ పెడుతూ సందడి చేస్తున్నారు. ఈ సినిమా లాక్ డౌన్ కారణంగా ఆగింది.

మరింత సమాచారం తెలుసుకోండి: