మన తెలుగు లో ఒకప్పుడు నాగార్జున సినిమాలు అనగానే జనాలకు ఒక తెలియని క్రేజ్ అనేది ఉండేది. ఆయన సినిమా విడుదల అవుతుంది అంటే చాలు చాలా మంది హాల్ కి పరుగులు తీసిన సందర్భాలు కూడా ఉన్నాయి. అలాంటి నాగార్జున ఇప్పుడు సినిమాలకు చాలా దూరంగా ఉన్నారు. ఆయన సినిమా రావడం అనేది ఇప్పుడు చాలా కష్టంగా మారింది. వచ్చిన సినిమాలు కూడా ఎక్కువగా ఫ్లాప్ కావడం తో ఆయన తో సినిమా చెయ్యాలి అంటే భయపడే పరిస్థితి టాలీవుడ్ లో ఉంది అనే చెప్పాలి. అగ్ర హీరో గా ఒకప్పుడు ఒక వెలుగు వెలిగిన ఆయన ఇప్పుడు సినిమాలకు దూరంగా ఉండటం చాలా మందికి కష్టమే. 

 

ఇక ఇప్పుడు ఒక వార్త టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. ఆయన చిరంజీవి తో కలిసి ఒక సినిమాను ప్లాన్ చేస్తున్నారు అని సమాచారం. అది కమర్షియల్ సినిమా అని అంటున్నారు. మరి నిజమా  కాదా అనేది తెలియదు గాని ఇటీవల దీనికి సంబంధించి ఒక చర్చ అయితే జరిగింది అని సమాచారం. దీనిపై త్వరలోనే ఒక ప్రకటన వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇటీవల srinivas YADAV' target='_blank' title='తలసాని శ్రీనివాస్ యాదవ్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>తలసాని శ్రీనివాస్ యాదవ్ ఇంట్లో కలిసిన సమయంలో ఇద్దరి మధ్య దీనికి సంబంధించి ప్రస్తావన వచ్చింది అని ఒక దర్శకుడు దీని గురించి మాట్లాడారు అని టాక్. అన్నే అనుకున్నట్టు జరిగితే ఈ ప్రాజెక్ట్ ని తీసుకొచ్చే అవకాశాలు ఉన్నాయి. 

 

ఈ ప్రాజెక్ట్ కి సంబంధించి ఇప్పటికే అనేక వార్తలు వస్తున్నాయి. ఇక దీనికి నిర్మాతగా ఎవరు ఉన్నారు అనేది మాత్రం తెలియదు. దాదాపుగా రామ్ చరణ్ ఉండే అవకాశం ఉందని రానా కూడా ఈ సినిమాలో ఉంటాడు అని అంటున్నారు. ఆయన కూడా నిర్మాతగా వ్యవహరించే అవకాశం ఉంది అని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: