బాలీవుడ్ యువనటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య అభిమానులు కుంగదీస్తోంది. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకండా స్వశక్తితో ఎదిగిన సుశాంత్‌కు సినీపరిశ్రమ అన్యాయం చేసిందన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. స్టార్ కిడ్స్‌కు మాత్రమే దర్శక నిర్మాతలు పట్టం కట్టడం సరికాదని, మరిన్ని ప్రాణాలు పోకుండా కొత్తవాళ్లకు కూడా అవకాశాలు ఇవ్వాలని కోరుతున్నారు.  స్టార్ కిడ్స్‌కు మాత్రమే దర్శక నిర్మాతలు పట్టం కట్టడం సరికాదని, మరిన్ని ప్రాణాలు పోకుండా కొత్తవాళ్లకు కూడా అవకాశాలు ఇవ్వాలని కోరుతున్నారు. బాలీవుడ్ లో బంధుప్రతికి ఇంకా ఎంత మంది నటులు బలి కావాలని అంటున్నారు.

 

ఇదిలా ఉంటే సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పూత్ తంలో తన  పెంపుడు కుక్కతో తరుచూ ఫొటోలు తీసుకుని వాటిని పోస్ట్ చేస్తుండేవాడు. ఆయన మరణంతో ఆ శునకం ఏమైందన్న విషయంపై నెటిజన్లు చర్చించుకుంటున్నారు. ఆ కుక్క పేరు ఫడ్జ్ అని, సుశాంత్‌కు అదంటే చాలా ఇష్టమని చెబుతున్నారు.‌ ఆయన మరణంతో ఆ శునకం ఏమైందన్న విషయంపై నెటిజన్లు చర్చించుకుంటున్నారు.  సుశాంత్ మరణాన్ని తట్టుకోలేక ఇప్పటికే ఆరుగురు చనిపోవడం తెలిసిందే.  ఆ కుక్క పేరు ఫడ్జ్ అని, సుశాంత్‌కు అదంటే చాలా ఇష్టమని చెబుతున్నారు.‌

 

సుశాంత్‌కు ఇష్టమైన ఫడ్జ్.. సెల్ ఫోన్‌లో అతని ఫొటోను దిగులుగా చూస్తున్న దృశ్యాలు కలచివేస్తున్నాయి.  కుక్కలు సుశాంత్ ఎక్కడికో వెళ్లినట్లు ఎదురు చూస్తున్నాయని, అవి చాలా దిగులుగా ఉన్నాయని కుటుంబసభ్యులు చెప్పారు. కాగా,  సుశాంత్‌ మృతి చెందినప్పటి నుంచి అది ఎలాంటి ఆహారం తినలేదని కొందరు పోస్టులు చేస్తున్నారు. దీనిపై చివరకు సుశాంత్ కుటుంబ సభ్యులు స్పందించాల్సి వచ్చింది. ఆ కుక్క మృతి చెందలేదని, సుశాంత్‌ ఇంట్లోనే ఆరోగ్యంగా ఉందని చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: