టాలీవుడ్ లో రెండు మూడు సినిమాలు హిట్ అయితే చాలు హీరో కి ఉండే డిమాండ్ అంతా ఇంతా కాదు అనే చెప్పాలి. ఒక్క సినిమా హిట్ అయినా సరే తర్వాతి సినిమాను చేయడానికి దర్శక నిర్మాతలు ఎక్కువగా ఆసక్తి చూపించే పరిస్థితి అయితే ఉంటుంది అని చెప్పాలి. ఇక ఇప్పుడు ఉన్న పరిస్థితి ఆధారంగా చూస్తే హీరోలతో సినిమాలు చెయ్యాలి అంటే మాత్రం చాలా వరకు కూడా మన తెలుగులో  ఎన్నో విధాలుగా ఆలోచనలు చేస్తున్నారు. ఇక ఇప్పుడు దర్శక నిర్మాతల ఆలోచన కూడా పూర్తిగా మారిపోయింది అని అంటున్నారు జనాలు. గతంలో మాదిరిగా స్వేచ్చగా సినిమాలు చేయడం లేదు అని అంటున్నారు. గతంలో హీరోయిన్ కి ఎక్కువగా స్వేచ్చ అనేది ఉండేది. 

 

ఇప్పుడు హీరోయిన్ కి స్వేచ్చ ఇవ్వడం లేదు. హీరో కూడా డిమాండ్ చేసిన విధంగా డబ్బులను ఇచ్చే పరిస్థితి లేదు. ఇక ఇప్పుడు కొంత మంది హీరో లతో మాత్రమే సినిమాలు చేసే విధంగా అడుగులు వేస్తున్నారు అని టాలీవుడ్ జనాలు అంటున్నారు. టాలీవుడ్ లో రెండు మూడు సినిమాలు చేసిన తర్వాత ఆ హీరో కి కమర్షియల్ అనే గుర్తింపు వచ్చినా సరే సినిమాను స్వేచ్చగా చేయడం లేదు అని అంటున్నారు. ఇప్పుడు మహేష్ బాబు పరిస్థితి రామ్ చరణ్ ప్రభాస్ పరిస్థితి అదే అంటున్నారు. వీళ్ళకు వరుసగా విజయాలు ఉన్నా సరే సినిమాలు చేసే విషయంలో మాత్రం ఒకటికి పది సార్లు ఆలోచించి చేస్తూ వస్తున్నారు. 

 

దానికి కారణం మార్కెట్ ఉంటుందా లేదా అనే భయం. పెట్టుబడి పెట్టాలి అంటే కూడా ఆలోచించే పరిస్థితి అనేది ఉంది అనే చెప్పాలి. రెండేళ్ళ వరకు కూడా ఇదే విధంగా టాలీవుడ్ లో పరిస్థితి  ఉంటుంది అని అంటున్నారు. చూడాలి మరి ఏమవుతుందో...

మరింత సమాచారం తెలుసుకోండి: