సూపర్ స్టార్ మహేష్ బాబు టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రస్తుతం బ్లాక్ బస్టర్ మీద బ్లాక్ బస్టర్ విజయాలు సాధిస్తున్నారు. వరుసగా భరత్ అనే నేను, మహర్షి, సరిలేరు నీకెవ్వరు సినిమాలతో టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర హ్యాట్రిక్ విజయాలు సాధించడం జరిగింది. ఈ ఏడాది ప్రారంభంలోనే అనిల్ రావిపూడి తో 'సరిలేరు నీకెవ్వరు' సినిమాతో అదిరిపోయే విజయాన్ని అందుకుని మంచి ఓపెనింగ్ మహేష్ చేయడం జరిగింది. ఇదిలా ఉండగా మహేష్ బాబు ఇటీవల ఎక్కువగా సోషల్ మీడియాలో అన్నీ అకౌంట్లలో చాలా యాక్టివ్ గా ఉండటం వాటికి సంబంధించిన న్యూస్ ఎలక్ట్రానిక్ మీడియాలో వైరల్ కావటం మనం చూస్తూనే ఉన్నాం.

IHG

సాధారణంగా మహేష్ బాబు చాలా రిజర్వ్ మనిషి. పైగా ఎక్కువ కూడా ఎవరితో మాట్లాడారు. జస్ట్ వన్ వర్డ్ ఆన్సర్ అనే టైపులో మహేష్ మాటలుంటాయి. అటువంటి మహేష్ బాబు స్నానం చేస్తు తన కూతురు సితార తో ఆడుకుంటున్న ఫోటోలు ఇవన్నీ బయటకు రావడానికి కారణం మహేష్ సోషల్ మీడియాలో వైరల్ అవ్వడానికి కారణం మహేష్ తనకంటూ సెపరేట్ పీఆర్ టీం పెట్టుకోవటమేనట.

IHG's 'Goofy' Quarantine Selfie with Sitara is ...

వీళ్ళు ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో మహేష్ బాబు చేసే పోస్టులను ఎలక్ట్రానిక్ మీడియాలో ప్రసారమయ్యే లా ఎక్కువ పాపులారిటీ కలిగేలా మహేష్ బాబు వార్తలు మోసుకుంటూ ప్రచారాలు చేస్తుంటారట. తాజాగా ఈ పిఆర్ టీం నుండి వస్తున్న వార్త ఏమిటంటే దాదాపు రెండు మూడు నెలలపాటు మహేష్ బాబు షూటింగులకు వెళ్లే ప్రసక్తి లేదని అంటున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: