ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలతో పాటుగా దేశ వ్యాప్తంగా మద్యం దొరకడం అనేది చాలా కష్టం అనే సంగతి అందరికి ఒక స్పష్టత అయితే ఉంది. మద్యం కోసం చాలా మంది ఇప్పుడు ఎదురు చూస్తున్నారు. అసలు ఎక్కడా కూడా మద్యం దొరికే పరిస్థితి లేదు. మన తెలుగు రాష్ట్రాల్లో బాగానే ఉంది గాని లాక్ డౌన్ అమలు చేస్తున్న తమిళనాడు సహా కొన్ని ప్రాంతాల్లో అయితే ఇప్పుడు చాలా వరకు కష్టంగా ఉంది పరిస్థితి అనే చెప్పాలి. లాక్ డౌన్ ని అమలు చేయడం తో ఎవరూ కూడా  మద్యం కొనుగోలు చేయడం కుదరడం లేదు అనే చెప్పాలి. 

 

ఈ తరుణంలో... ప్రముఖ నటి రమ్యకృష్ణ తన కారులో మద్యం తో దొరకడం సంచలనంగా మారింది. ఆమె మహాబలిపురం నుంచి చెన్నై మద్యం తీసుకుని వస్తూ దొరికిపోయారు. ఈ ఘటన సంచలనంగా మారింది అనే చెప్పాలి. ఆమె అలా దొరకడం చూసి చాలా మంది షాక్ అయ్యారు కూడా. ఆమెకు ఎందుకు అంత బాధ అనుకున్నారు. ఇక ఆమె కూడా ఎవరి తో కనీసం మాట్లాడటం లేదు అని అన్నారు జనాలు. ఆమె సినిమాల షూటింగ్ లు ఉన్నా సరే ఆమె నో చెప్పారు అని ప్రచారం జరుగుతుంది. 

 

ఆమె తో ఎవరూ ఇప్పుడు మాట్లాడటం లేదు అని ఆమె అందరికి దూరంగా ఉన్నారు అని జనాలు అంటున్నారు సోషల్ మీడియా లో. ఆమె అవమానంగా భావిస్తున్నారు అని అంటున్నారు. జాతీయ స్థాయిలో ఈ వివాదం కాస్త సంచలనంగానే మారింది. ఇక ఆమెను కొందరు వచ్చి బెయిల్ మీద తీసుకుని వెళ్ళారు అని అంటున్నారు. ఆమె కారుని సీజ్ కూడా చేసిన సంగతి అందరికి తెలిసిందే. ఆమెను కొందరు ఫోన్ లు చేసి పరమర్శించారు. అని కూడా టాక్.

మరింత సమాచారం తెలుసుకోండి: