టాలీవుడ్ లో ఇప్పుడు బాలీవుడ్ హీరోయిన్ ల మీద మక్కువ ఎక్కువగా పెరుగుతుంది. బాలీవుడ్ లో ఎక్కువగా మార్కెటింగ్ ఉన్న  హీరోయిన్ లతో తెలుగు లో సినిమాలు చేయడానికి గానూ ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. చిన్న హీరోల సినిమాల నుంచి పెద్ద హీరోల సినిమాల వరకు ఎన్నో జాగ్రత్తలు పడుతూ సినిమాలు చేస్తున్నారు. అందులో భాగంగానే ఇప్పుడు బాలీవుడ్ లో యూత్ లో మంచి క్రేజ్ ఉన్న శ్రద్దా కపూర్ సహా కొందరు హీరోయిన్ ల మీద ప్రత్యేకంగా దృష్టి సారించారు. టాలీవుడ్ లో బాగా ఫేమస్ అయిన వారిలో  దిశా పటానికి మంచి మార్కెట్ ఉంది. 

 

పాపకు నటన రాదు అనే పేరు మాత్రమే ఉంది గాని అందాలు చూపించే విషయంలో ఏ మాత్రం రాజీ అనేది ఉండదు. రాజీ లేకుండా ఆమె అందాలను ఆరబోస్తూ ఉంటుంది. చిన్న ప్రకటన లో అయినా సరే కొత్తదనం ఉండే విధంగా ఆమె ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది. ఇప్పుడు మన తెలుగులో ఆమెకు మంచి డిమాండ్ ఉంది. పుష్ప సినిమాలో ఆమెతో ఒక సాంగ్ చేయించాలి అని సుకుమార్ భావించాడు. కాని పాప కోటి అడగడంతో ఆయన ఒక్కసారిగా షేక్ అయ్యాడట. ఆమె అవసరం లేదులే అనుకునే పరిస్థితికి వచ్చేసాడు అని సమాచారం. 

 

ఆమె ప్లసే లో పాయల్ రాజపుత్ అయినా పర్వాలేదు గాని ఒక పాట కోసం కోటి పెడితే ఇప్పుడు మార్కెట్ లేదు అని అంత అవసరం లేదు అని భావించారు అని సమాచారం. ఐటెం సాంగ్  కోసం 30 లక్షలు చాలు అనే భావన లో ఉన్నారట. పాయల్ అయితే 30 లక్షల్లో చేస్తా అని ఓకే చెప్పింది అని తెలుస్తుంది. మరి అది ఎంత వరకు నిజం అనేది చూడాలి అంటే కొన్ని రోజులు ఆగాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: