టాలీవుడ్ ప్రేక్షకులు ఇప్పుడు సినిమాల కోసం చాలా ఆశగా ఎదురు చూస్తున్నారు అనే విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. టాలీవుడ్ లో జనాలకు ఒక రేంజ్ లో క్రేజ్ అనేది ఇప్పుడు సినిమాల కోసం ఉంది అనే మాట వాస్తవం. గతంలో వారానికి ఒక సినిమా వచ్చేది. కాని ఇప్పుడు లాక్ డౌన్ దెబ్బకు ఒక్క సినిమా కాదు  కదా అసలు అసినిమాలు ఎప్పుడు వస్తాయో చెప్పలేని పరిస్థితి అయితే ఉంది అనే మాట వాస్తవం. ఈ లాక్ డౌన్ లో చాలా మంది స్టార్ హీరోలు స్టార్ దర్శక నిర్మాతలు అందరూ కూడా చాలా వరకు కూడా  తమ సినిమాలను వాయిదా వేసారు అనే చెప్పాలి. 

 

అగ్ర హీరోలతో సినిమాలు చేసే వారు కూడా తమ సినిమాలను వాయిదా వేసుకున్నారు అనేది అర్ధమవుతుంది. ఇక టాలీవుడ్ లో ఇప్పుడు కొన్ని కొన్ని వార్తలు జనాలకు మంచి జోష్ ఇచ్చాయి అనే చెప్పాలి. అందులో ప్రధానంగా చెప్పే వార్త ఒకటి... ఆర్ఆర్ఆర్ లో చిరంజీవి  నటించడం అదే విధంగా ఆచార్య లో జూనియర్ ఎన్టీఆర్ లేదా మహేష్ బాబు నటించడం అనే దాని మీద చాలానే ప్రచారం ఈ టాలీవుడ్ లో జరిగింది అనే చెప్పాలి. మరి అది నిజమా కాదా అనేది ఎవరికి తెలియదు గాని దీనిపై మాత్రం చాలానే కథనాలు టాలీవుడ్ లో వచ్చాయి అనే చెప్పాలి. 

 

ఇప్పుడు లాక్ డౌన్ లో ఈ రెండు సినిమాలు కూడా ఆగిపోయాయి. ఆర్ఆర్ఆర్ అసలు ఎప్పుడు విడుదల చేస్తారు అనే దాని మీద ఇంకా స్పష్టత అనేది రావడం లేదు. మరి ఎప్పుడు చేస్తారు అనేది రాబోయే నెల రోజుల్లో తెలిసీ అవకాశాలు ఉన్నాయి అని అంటున్నారు. చూడాలి మరి అసలు ఆ సినిమా ఎప్పుడు వస్తుందో.

మరింత సమాచారం తెలుసుకోండి: