సోషల్ మీడియా అనేది ఇప్పుడు సినిమా వాళ్లకు చాలా బాగా ఉపయోగపడుతుంది అనే విషయం అందరికి స్పష్టంగా తెలుసు. వారి సినిమా ప్రకటనలు గాని వారి సినిమా ఫస్ట్ లుక్స్ గాని ప్రతీ దానికి కూడా సోషల్ మీడియా ను బాగానే వాడుతున్నారు అనే విషయం అందరికి స్పష్టంగా అర్ధమవుతుంది. ఒక్కో సినిమా కు గానూ సోషల్ మీడియాలో ప్రచారం చేస్తూ ఫాన్స్ కి ఎక్కడ లేని విధంగా క్రేజ్ అనేది తమ సినిమాల ద్వారా తమ సోషల్ మీడియా  పోస్ట్ ల ద్వారా స్టార్ హీరోల నుంచి చిన్న హీరోలు దర్శక నిర్మాతలు ఇతర దర్శకులు అందరూ చేస్తున్నారు. 

 

సినిమాలో నటించే చిన్న చిన్న నటులు కూడా దానిని బాగానే వాడుతున్నారు అనే చెప్పాలి. ఇప్పుడు ఈ లాక్ డౌన్ లో మాత్రం చాలా బాగా సోషల్ మీడియాను వాడారు అనే విషయం స్పష్టంగా చెప్పాలి. అందులో మహేష్ బాబు నుంచి చిరంజీవి రామ్ చరణ్ వంటి వారిని ప్రత్యేకంగా చెప్పాలి. చిరంజీవి అయితే సోషల్ మీడియాలో తన సినిమాల గురించి ఏదోక ప్రకటన చేస్తూ ఫాన్స్ కి ఎప్పటికప్పుడు వినోదం అందించే కార్యక్రమాలను చాలా బాగా చేసారు అనే విషయం చెప్పాలి. ఆయన సినిమాల కోసం ఎదురు చూసే ఫాన్స్ కి ఆయన లాక్ డౌన్ లో మంచి వినోదం అందించారు. 

 

ఇక ఒక ఛాలెంజ్ కి ఆయన స్పందించిన తీరు అది ఆయన కూడా వైరల్ చేసిన తీరు ఆయన వంట చేసిన తీరు అన్నీ కూడా ఫాన్స్  ని బాగానే ఆకట్టుకున్నాయి. ఇక తన కూతురు కుమార్తె తో ఆయన ఆడుకున్న వీడియో ఒకటి సోషల్ మీడియా లో బాగానే వైరల్ అయింది అని చెప్పాలి. దానికి చాలా మంచి స్పందన అనేది వచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: