టాలీవుడ్ లో స్టార్ హీరోలు చాలా వరకు ఇప్పుడు సినిమాల విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇక చిన్న హీరోలు కూడా ఇప్పుడు అదే  బాటలో ఉన్నారు అని తెలుస్తుంది. చిన్న హీరోలు చాలా వరకు స్టార్ హీరోల మాదిరిగానే కథల విషయంలో కాస్త భయపడుతున్నారు అని కథల విషయంలో అనేక జాగ్రత్తలు వారు తీసుకుంటూ సినిమాలు చేస్తున్నారు అనే ప్రచారం టాలీవుడ్ వర్గాల్లో బాగానే జరుగుతుంది. ఇక అది అలా ఉంటే ఇప్పుడు ఒక వార్త మన తెలుగులో హల్చల్ చేస్తుంది. అది ఏంటీ అనేది ఒకసారి చూస్తే... 

 

చిన్న హీరోలకు భవిష్యత్తు తక్కువగా ఉండే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు నష్టాల్లో ఉన్న దర్శక నిర్మాతలు అందరూ కూడా  ఇప్పుడు పెద్ద హీరోలతో సినిమాలు చేసి బయటపడాలి అనే ఆలోచనలోనే ఉన్నారు అనేది స్పష్టంగా చెప్పాలి. అందుకే చిన్న హీరోలు ఇప్పుడు చాలా వరకు జాగ్రత్త పడి సినిమాలను మూడు నాలుగేళ్ళకు సరిపడా లైన్ లో పెట్టు కుని సినిమాలు చేస్తున్నారు అని అంటున్నారు. నానీ అయితే నాలుగేళ్ళకు సరిపడా సినిమాలను ఈ లాక్ డౌన్ సమయంలో ఒక చేసాడు అని టాక్ మరి. 

 

నిజమా కదా అనేది తెలియదు గాని అతను ఈ నిర్ణయం తీసుకోవడం వెనుక భయమే ప్రధాన కారణం అని టాలీవుడ్ జనాలు అంటున్నారు మరి. అది ఎంత వరకు నిజం అనేది తెలియదు. ఇక నానీ తో పాటుగా శర్వానంద్ కూడా మూడేళ్ళకు సరిపడా సినిమాలను లైన్ లో పెట్టుకుని సినిమాలు చేస్తున్నాడు అని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. ఇక ఇప్పుడు స్టార్ హీరోలు కూడా అదే విధంగా సినిమాలను మూడు నాలుగేళ్ళకు సరిపడా లైన్ లో పెట్టారు అనే వార్తలు కాస్త ఎక్కువగానే వస్తున్నాయి టాలీవుడ్ వర్గాల్లో మరి. చూడాలి అసలు...

మరింత సమాచారం తెలుసుకోండి: