కీర్తి సురేష్... చాలా మంది యూత్ కి మహానటి సినిమా తర్వాత ఈ పేరు ఒక హుషారు. ఆమె ఆ సినిమాలో నటించిన విధానం ఆమె నటన అన్ని వర్గాల ప్రేక్షకులను చాలా బాగా ఆకర్షించింది అనే చెప్పాలి. అక్కడి నుంచి ఆమెకు వరుస  ఆఫర్లు వచ్చాయి. స్టార్ హీరోల సినిమాల్లో కూడా ఆమె చాలా మంచి పాత్రలు చేస్తుంది. నటన కు ప్రాధాన్యత ఉన్న పాత్రలు మాత్రమే ఆమె చేస్తూ స్టార్ హీరోయిన్ గా ఇప్పుడు తన మార్క్ ని తెలుగు లో వేసే ప్రయత్నం ఆమె చేస్తుంది అనే చెప్పాలి. ఇక స్టార్ హీరోల సినిమాల్లో తన మార్క్ నటన తో ఆమె ఆకట్టుకుంటుంది. 

 

ఇక అది అలా ఉంటే ఆమె ఇప్పుడు ఒక సినిమాలో సోలో గా చేస్తుంది. మిస్ ఇండియా అనే సినిమాలో ఆమె నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఇదిలా ఉంటే ఆమె ఎక్కువగా తమిళ సినిమాల్లోనే నటించే ప్రయత్నం చేస్తుంది. అక్కడ వరుస ఆఫర్లు ఆమెకు వస్తున్నాయి. దీనితో ఆమె తెలుగు మీద అంతగా ఫోకస్ చేయడం లేదు అనే చెప్పాలి. ఇక అది అలా ఉంటే ఆమె సొంత రాష్ట్రం కేరళ. అక్కడి నుంచి వచ్చి ఆమె తమిళ తెలుగు భాషల్లో బాగా పాపులర్ అయింది అనే చెప్పాలి. స్టార్ హీరోయిన్ గా తన మార్క్ నటన తో ప్రేక్షకులను అలరిస్తుంది అనే చెప్పాలి. 

 

ఇక ఆమె సినిమాల్లో ఇప్పుడు ఒకటి ఓటీటీ లో విడుదల అయింది. ఈ సినిమాలో ఆమె నటన చాలా బాగా జనాలకు నచ్చింది అనే చెప్పాలి. ఈ సినిమా తర్వాత ఆమె రెండు మూడు సినిమాలను ఓకే చేసింది గాని లాక్ డౌన్ తర్వాత అవి మొదలయ్యే అవకాశాలు ఉన్నాయి అని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: