టాలీవుడ్ లో చేసింది ఒక్క సినిమా అయినా సరే శ్రద్దా కపూర్ కి మాత్రం మంచి ఫాలోయింగ్ అనేది వచ్చింది అనే విషయం స్పష్టంగా చెప్పవచ్చు. ఆమెకు మంచి డిమాండ్ అనేది వచ్చేసింది చాలా ఫాస్ట్ గా. ఇక ఆ సినిమా ఫ్లాప్ అయినా సరే స్టార్ హీరోలు ఆమెతో సినిమాలు చేయడానికి గానూ ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు అనే విషయం స్పష్టంగా చెప్పవచ్చు. ఇప్పుడు అసలు ఆమె ఏ సినిమాలో చేస్తుంది అనేది స్పష్టంగా తెలియదు గాని ఆమె సినిమాలు మాత్రం వస్తున్నాయి అంటూ ఏదోక రూపంలో ప్రచారం మాత్రం చాలా బాగా జరుగుతుంది. 

 

ఇక ఇప్పుడు ఆమె మన తెలుగు లో ఏ సినిమా కూడా సైన్ చేయలేదు. అయితే మహేష్ సర్కారు వారి పాట సినిమాకు ఆమె సైన్ చేసింది అనే వార్తలు వస్తున్నాయి గాని అది నిజం కాదని ఆ సినిమాలో కీర్తి సురేష్ ని తీసుకునే ఆలోచనలో మహేష్ బాబు ఉన్నాడు అని అంటున్నారు. స్వయంగా మహేష్ ఆమెకు ఫోన్ చేసి సినిమా చెయ్యాలి అని అడిగాడు అని ఆమె కూడా అందుకు ఓకే చెప్పింది అని సమాచారం. ఇక ఆ సినిమా లో ఆమెను తీసుకోవాలి అని మహేష్ చాలా పట్టుదలగా ఉన్నాడని టాక్. 

 

అయితే ఇప్పుడు శ్రద్దా ను కూడా తీసుకునే అవకాశం ఉంది అని సమాచారం. ఈ సినిమాను పాన్ ఇండియా లెవెల్ లో తీసుకుని వెళ్ళాలి అంటే శ్రద్దా అవసరం ఉంటుంది అని భావించిన మహేష్ ఆమె కోసం ప్రయత్నాలు చేస్తున్నాడు అని తెలుస్తుంది. ఆమె త్వరలోనే హైదరాబాద్ వచ్చే అవకాశం ఉంది అనే ప్రచారం మాత్రం బాగానే జరుగుతుంది. చూద్దాం మరి ముంబై నుంచి ఆమె ఎప్పుడు వస్తుంది ఏంటీ అనేది.

మరింత సమాచారం తెలుసుకోండి: