మెగాస్టార్ చిరంజీవి పెద్ద కుమార్తె నిర్మాతగా మారి ఓ వెబ్ సిరీస్ ను నిర్మిస్తున్న విషయం తెలిసిందే అయితే సోలో గా కాకుండా విష్ణు ప్రసాద్ తో తో కలిసి ఆమె ఈ సిరీస్ ను నిర్మిస్తుంది. ఈరోజు ఈ వెబ్ సిరీస్ షూటింగ్ ప్రారంభమైంది. నిజ జీవిత సంఘటనల ఆధారంగా కాప్ అండ్ క్రిమినల్ స్టోరీ తో తెరకెక్కుతున్న ఈసిరీస్ లో ప్రముఖ నటులు ప్రకాష్ రాజ్ ,సంపత్ రాజ్ ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు. జీ 5 తెలుగు ఈవెబ్ సిరీస్ ను స్ట్రీమింగ్ లోకి తీసురానుంది. ఇక ఈవెబ్ సిరీస్ కు ఆనంద్ రంగ దర్శకత్వం వహిస్తున్నాడు. అప్పుడెప్పుడో సిద్దార్థ్ తో ఓయ్ అనే సినిమా ను తెరకెక్కించాడు ఆనంద్ రంగ.. అయితే ఆ సినిమా పరాజయం చెందడం తో ఆతరువాత మరో సినిమా చేయలేదు ఇక ఇప్పుడు ఈ దర్శకుడు వెబ్ సిరీస్ తో ట్యాలెంట్ నిరూపించు కోవాలనుకుంటున్నాడు.
. @ZEE5Telugu is set to bring a web series based on true events involving a cop and criminals. Set in hyderabad, the @AnandRanga directorial is produced by @sushkonidela & #VishnuPrasad on @goldboxent
— Ramesh Bala (@rameshlaus) July 11, 2020
⭐️ing @prakashraaj & #SampathRaj#ZEE5 #ZEE5Telugu #SushmitaKonidela pic.twitter.com/Kimzy9EWis