చిరంజీవి సినిమాలు అనగానే గతంలో ఒక రేంజ్ లో ఫాన్స్ ఎదురు చూసే వారు అనే సంగతి తెలిసిందే. ఆయన సినిమా వస్తుంది అంటే చాలు చాలా మందికి ఒక రేంజ్ లో పండగ వాతావరణం అనేది మనం చూసే వాళ్ళం. ఇక మాస్ అయితే ఆయన సినిమాల కోసం ప్రత్యేకంగా ఎదురు చూసిన రోజులు కూడా ఉన్నాయి. ఆయన సినిమా కోసం ఆఫీసులకు లీవ్ పెట్టి చూసిన వాళ్ళు కూడా ఉన్నారు. అయితే ఇప్పుడు చిరంజీవి విషయంలో కాస్త క్రేజ్ తగ్గింది అని అంటున్నారు పరిశీలకులు. మరి దానికి కారణం ఏంటీ అనేది తెలియదు గాని మాస్ అంతగా ఆయనను ఇప్పుడు ఆదరించే అవకాశం లేదని అంటున్నారు. 

 

మాస్ ఆడియన్స్ చాలా వరకు కూడా ఆయన సినిమాలను చూడటం లేదని గతంలో మాదిరిగా ఆ క్రేజ్ అనేది ఉండదు అని అంటున్నారు. ఆయన అందుకే చాలా వరకు జాగ్రత్తగా సినిమాలు చేస్తున్నారట. క్లాస్ కి మాస్ కి దగ్గరయ్యే విధంగా ఆయన మార్కెట్ ఉండే విధంగా జాగ్రత్తలు పడుతున్నారు అని పరిశీలకులు అంటున్నారు. వచ్చే రెండు మూడు సినిమాలు కూడా ఆయన మాస కి దగ్గరయ్యే విధంగానే ప్లాన్ చేస్తున్నారు అని అంటున్నారు. మరి అది ఎంత వరకు నిజం ఏంటీ అనేది తెలియదు గాని రాబోయే పరిస్థితులను అంచనా వేసుకుని ఆయన ఈ విధంగా ప్లాన్ చేసుకుని అడుగులు వేస్తున్నారట. 

 

ఇప్పుడు ఆయన చేస్తున్న ఆచార్య సినిమా వచ్చే ఏడాది వచ్చే అవకాశాలు ఉన్నాయి. మరి ఈ సినిమా ఏ విధంగా ఉంటుంది అనేది చూడాలి. ఈ సినిమా తర్వాత ఆయన మలయాళం రీమేక్ లో నటించే అవకాశం ఉంది అని అంటున్నారు. మరి ఈ సినిమా ఎప్పుడు వస్తుంది ఏంటీ అనేది చూడాలి ఇక.

మరింత సమాచారం తెలుసుకోండి: