టాలీవుడ్ లో చాలా వరకు కూడా ఇప్పుడు  కథల విషయంలో స్టార్ హీరోలు చాలా వరకు జాగ్రత్తగానే ఉంటున్న సంగతి తెలిసిందే.చిన్న హీరోల నుంచి పెద్ద హీరోల వరకు అందరూ కూడా సోషల్ మీడియాలో వస్తున్న వార్తలను చదువుతూ ఫాన్స్ కి తగిన విధంగా కథలను రెడీ చేసుకునే ఆలోచనలో ఉన్నారు.  సోషల్ మీడియాలో సినిమాలు ఏ విధంగా ఉండాలి అనే దాని మీద చాలానే వార్తలు వస్తు ఉంటాయి. అలా ఉండాలి ఇలా ఉండాలి అంటూ ఏదోక వార్త మనం సోషల్ మీడియాలో చూస్తూనే ఉంటాం. ఇప్పుడు దాన్ని హీరోలు అందరూ కూడా ఫాలో అయ్యే వాతావరణం ఉంది అని టాక్. 

 

అవును ఇప్పుడు దాదాపుగా చాలా మంది హీరోలు కథల విషయంలో దర్శక నిర్మాతలకు ఇచ్చే సలహాలను ఆ విధంగానే ఫాలో అవుతున్నారు. చివరికి చిరంజీవి కూడా ఇటీవల తన తర్వాతి సినిమా ఏ విధంగా ఉండాలి అనే దాని మీద తన ఫాన్స్ ఇచ్చే సలహాలను చదివారు అని నిర్మాత రామ్ చరణ్ కూడా  అవి ఫాలో అవుతున్నారు అని ఆ విధంగా సినిమాలను ప్లాన్ చేస్తున్నారు అని అంటున్నారు. దానికి కారణం సినిమాల్లో మంచి మంచి కోణాలను ఫాన్స్ సూచనలు చేస్తూ వస్తున్నారు. అగ్ర హీరోలు కూడా అవి ఫాలో అవడం మంచిది అనే సూచనలు వస్తున్నాయి. 

 

ఎందుకు అంటే  సినిమా ఏ విధంగా ఉండాలి అనేది సినిమా చూసే వారికి అది కూడా ఇష్టంగా సినిమాలను ఫాలో అయ్యే వారికీ చాలా బాగా తెలుస్తుంది. అందుకే ఇప్పుడు ఆ విధంగా ఫాలో అవుతున్నారు అని జనాలు అంటున్నారు. ఇప్పుడు చిరంజీవి ఆచార్య సినిమా చేస్తున్నారు. ఇటీవల మహేష్ బాబు కూడా అదే విధంగా ఒక స్టోరీ కి సంబంధించి చదివాడు అని టాక్.

మరింత సమాచారం తెలుసుకోండి: