టాలీవుడ్ లో చాలా ఫాస్ట్ గా మంచి ఇమేజ్ తెచ్చుకుంది అనుపమా పరమవేశ్వరాన్. ఆమె సినిమాలు ఆమె నటన  చాలా వరకు జనాలను ఆకట్టుకున్నాయి అనే చెప్పాలి. ఆమె నటన  చాలా వరకు చాలా మందిని ఆకట్టుకుంది గాని ఆమె స్టార్ హీరోలతో సినిమాలు చేసే విధంగా ఉంది అని అందుకే ఆమెను పక్కన పెట్టారు అని అంటారు. ఆమె ఎక్కువగా చిన్న హీరోలతో మాత్రంమే సినిమాలు చేసే విధంగా ఉంటారు అని అందుకే ఆమెను తీసుకోవాలి అని భావించినా సరే స్టార్ హీరోలు వద్దు అని చెప్తూ ఉంటారు అని అంటారు. 

 

ఇక ఇప్పుడు ఆమెకు మహేష్ కు మరదలిగా నటించే అవకాశం వచ్చింది అని టాలీవుడ్ జనాలు అంటున్నారు. అవును ఆమె సర్కారు వారి పాట లో మహేష్ బాబు కి ఆమె మరదలిగా నటించే అవకాశం ఉంది అని ఈ సినిమాలో ఆమెకు వివాహం కూడా అవుతుంది అని టాక్. ఇక ఈ సినిమాకు సంబంధించి ఇప్పుడు త్వరలోనే ఒక కీలక ప్రకటన వచ్చే అవకాశాలు ఉన్నాయి అని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. ఈ సినిమాలో కృష్ణ కూడా ఒక పాత్రలో కనపడే అవకాశం ఉంది అని ఈ సినిమాలో చేసి కృష్ణ సినిమాలకు గుడ్ బై చెప్పే అవకాశం కూడా ఉంది అని టాలీవుడ్ లో టాక్. 

 

ఇక ఈ సినిమాలో ఆమె పాత్ర విషయంలో ఇప్పుడు కొన్ని కొన్ని చర్చలు అయితే జరుగుతూ వస్తున్నాయి. మరి ఆమె నటిస్తుందా లేదా అనేది చూడాలి. ప్రస్తుతం టాలీవుడ్ లో ఈ సినిమా   గురించే చర్చలు అన్నీ కూడా. ఈ సినిమా వచ్చే ఏడాది వస్తుందా లేక రెండేళ్ళ పాటు వాయిదా పడుతుందా అనేది అర్ధం కావడం లేదు మరి. ఇక ఈ సినిమా లో హీరోయిన్ గా ఎవరో తెలియట్లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: