టాలీవుడ్ లో ఇప్పుడు ఆచార్య సినిమా గురించి చాలా వరకు ఇప్పుడు చర్చలు జరుగుతూనే ఉన్నాయి. ఈ సినిమా ఎప్పుడు వస్తుందా అని  చాలా వరకు కూడా జనాలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా విషయంలో మెగా ఫాన్స్ కూడా చాలాన్నే ఆశలు పెట్టుకున్నారు అనే విషయం ఇప్పుడు చెప్పవచ్చు. ఈ సినిమా కోసం చిరంజీవి చాలా వరకు కూడా కష్టపడే విధంగా ఉన్నారు అని వార్తలు మనం  చూస్తూనే ఉన్నా౦. డూప్ లేకుండా ఆయన ఈ సినిమాలో చాలా వరకు సీన్స్ చేస్తున్నారు అని అంటున్నారు. 

 

అయితే డూప్ లేకుండా సినిమా చేయవద్దు అని చిరంజీవి కి రామ్ చరణ్ చెప్ప్పాడు అని అంటున్నారు. అవును డూప్ లేకుండా సీన్స్ షూట్ చేయవద్దు అని కొరటాల శివకు రామ్ చరణ్ కూడా చెప్పాడు అని అంటున్నారు. చిరంజీవి ఆరోగ్యం దృష్టి లో ఉంచుకుని సినిమాను షూట్ చెయ్యాలి గాని ఆయన చెప్పినట్టు చేయవద్దు అని  చెప్పినట్టు టాక్. చిరంజీవి డూప్ తో చేయడానికి  ఇష్టపడటం లేదు. కాని రామ్ చరణ్ మాత్రం ఒక నిర్మాతగానే కాకుండా తండ్రి ఆరోగ్యం కూడా ఆలోచన చేసి అసలు అలా అయితే అవసరం లేదు అని కూడా చెప్పాడు అని సమాచారం. 

 

ఇటీవల ఒక సీన్ గురించి చర్చలు జరగగా చిరంజీవి కి అదే విషయం రామ్ చరణ్ చెప్పాడు అని కొరటాల శివకు కూడా అదే విషయం కాస్త ఘాటుగా చెప్పాడు అని సైరా సినిమా సమయంలో ఇలాగే చేసి చిరంజీవి బాగా ఇబ్బంది పడ్డారు అని ఇప్పుడు అసలు వద్దు అని ఆయన వయసు ని దృష్టి లో ఉంచుకుని సినిమాను షూట్ చెయ్యాలి అని చెప్పాడు అని టాక్ మరి. ఈ సినిమా వచ్చే ఏడాది రాన్నుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: