సినిమా అన్నాక హిట్ ప్లాప్ కామన్. వస్తు పోతు ఉంటాయి, ఇక కొంత మంది వీటికి అతీతులు అని చెప్పొచ్చు. మణిరత్నం తీసిన ‘ఒకే బంగారం’, 'నవాబ్’ సినిమాలు తన స్థాయి చిత్రాలు కాకపోయినా మరలా గాడిలో పడ్డారని నిరుపించుకున్నారు మణిరత్నం. ప్రస్తుతం ఆయన కొన్ని సంవత్సరాల నుండి ‘పోన్నియన్ సెల్వం’ అనే నవల ఆధారంగా ఒక ప్రాజెక్ట్ ని చేయాలని అనుకుంటున్నారు.


అనుకోగానే ముందుగా వినిపించిన పేర్లు విక్రం, జయం రవి, అమితాబ్ బచ్చన్, మోహన్ బాబు తదితరులను పరిశీలిస్తున్నట్లుగా తెలిసింది. ఈ చిత్రం అంతా ఒక నవల ఆధారంగా తీస్తారంట. ఈ చిత్రం కధ ప్రకారం హీరోయిన్ పాత్ర ముందు అనుష్క శెట్టికి ఇద్దామని అనుకున్నారంట, కాని బాహుబలి మేనియా ఈ చిత్రం పై కూడా ఉండొచ్చని నయనతార అయితే బెటర్ అనుకున్నాడట మణిరత్నం.

Image result for bahubali images

అయితే నయన తార ప్రస్తుతం రజినీకాంత్ –మురగదాస్ కాంబినేషన్ లో ఒక సినిమా, విజయ్ 63వ చిత్రం, చిరంజీవి ‘సైర’ వంటి చిత్రాలతో బిజీగా ఉందట. దాంతో మణిరత్నం అడిగిన ఏక్కువ డేట్స్ కి ఆమె ఎడ్జుస్ట్ చేయలేకపోయిందట. దాంతో ఏవ్వరు ఊహించని విధంగా మరల స్వీటీని అప్రోచ్ అయ్యారంట మనిరత్నం. స్వీటీ అంటే తెలుగులోనే కాదు తమిళ ఇండస్ట్రీలో కుడా మంచి క్రేజ్ ఉంది. మొత్తానికి అనుష్క మంచి ఛాన్స్ కొట్టిసినట్లే. ఏందుకంటే మణిరత్నం దర్శకత్వంలో ఒక్కసారైనా పని చేయాలనీ ప్రతి హీరో హీరోయిన్ అనుకుంటారు. అలాంటిది వెనక్కి వెళ్ళిన అవకాశం స్వీటి కోసం మళ్ళి వచ్చిందంటే అదృష్టమనే చెప్పాలి .


ఇదిలా ఉండగా మణిరత్నం ఈ సినిమాను తెరకెక్కించే పనిలో ఉన్నారు. ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నయి. బాహుబలి రీతిలో మణిరత్నం కూడా ఈ సినిమాను రెండు భాగాలుగా తీయాలని అనుకుంటున్నారంట. ఈ సంవత్సరం ఆఖర్లో ఈ సినిమా మొదలయ్యే అవకాశం ఉంది.

సినిమా అన్నాక హిట్ ప్లాప్ కామన్. వస్తు పోతు ఉంటాయి, ఇక కొంత మంది వీటికి అతీతులు అని చెప్పొచ్చు. మణిరత్నం తీసిన ‘ఒకే బంగారం’, 'నవాబ్’ సినిమాలు తన స్థాయి చిత్రాలు కాకపోయినా మరలా గాడిలో పడ్డారని నిరుపించుకున్నారు మణిరత్నం. ప్రస్తుతం ఆయన కొన్ని సంవత్సరాల నుండి ‘పోన్నియన్ సెల్వం’ అనే నవల ఆధారంగా ఒక ప్రాజెక్ట్ ని చేయాలని అనుకుంటున్నారు.


అనుకోగానే ముందుగా వినిపించిన పేర్లు విక్రం, జయం రవి, అమితాబ్ బచ్చన్, మోహన్ బాబు తదితరులను పరిశీలిస్తున్నట్లుగా తెలిసింది. ఈ చిత్రం అంతా ఒక నవల ఆధారంగా తీస్తారంట. ఈ చిత్రం కధ ప్రకారం హీరోయిన్ పాత్ర ముందు అనుష్క శెట్టికి ఇద్దామని అనుకున్నారంట, కాని బాహుబలి మేనియా ఈ చిత్రం పై కూడా ఉండొచ్చని నయనతార అయితే బెటర్ అనుకున్నాడట మణిరత్నం.


అయితే నయన తార ప్రస్తుతం రజినీకాంత్ –మురగదాస్ కాంబినేషన్ లో ఒక సినిమా, విజయ్ 63వ చిత్రం, చిరంజీవి ‘సైర’ వంటి చిత్రాలతో బిజీగా ఉందట. దాంతో మణిరత్నం అడిగిన ఏక్కువ డేట్స్ కి ఆమె ఎడ్జుస్ట్ చేయలేకపోయిందట. దాంతో ఏవ్వరు ఊహించని విధంగా మరల స్వీటీని అప్రోచ్ అయ్యారంట మనిరత్నం. స్వీటీ అంటే తెలుగులోనే కాదు తమిళ ఇండస్ట్రీలో కుడా మంచి క్రేజ్ ఉంది. మొత్తానికి అనుష్క మంచి ఛాన్స్ కొట్టిసినట్లే. ఏందుకంటే మణిరత్నం దర్శకత్వంలో ఒక్కసారైనా పని చేయాలనీ ప్రతి హీరో హీరోయిన్ అనుకుంటారు. అలాంటిది వెనక్కి వెళ్ళిన అవకాశం స్వీటి కోసం మళ్ళి వచ్చిందంటే అదృష్టమనే చెప్పాలి .


ఇదిలా ఉండగా మణిరత్నం ఈ సినిమాను తెరకెక్కించే పనిలో ఉన్నారు. ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నయి. బాహుబలి రీతిలో మణిరత్నం కూడా ఈ సినిమాను రెండు భాగాలుగా తీయాలని అనుకుంటున్నారంట. ఈ సంవత్సరం ఆఖర్లో ఈ సినిమా మొదలయ్యే అవకాశం ఉంది.


మరింత సమాచారం తెలుసుకోండి: