తిరు సుబ్రహ్మణ్యం డైరెక్షన్ లో గోపీచంద్ హీరో గా ఒక సినిమా రూపొందించబడుతుంది . ఈ సినిమా లో గోపీచంద్ సరసన జరీనా ఖాన్ , మెహ్రీన్ లు హీరోయిన్స్ గా నటిస్తున్నారు . 


తాజాగా చిత్ర యూనిట్ షూటింగ్ ని తిరిగి ప్రారంభించారు . తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా కి 'చాణక్య ' అనే టైటిల్ ని చిత్ర యూనిట్ ఫిక్స్ చేసారు . ఈ సినిమా లో గోపీచంద్ కొత్త లుక్ లో ప్రేక్షకులను అలరించబోతున్నారు . ఈ సినిమా ఎలాంటి హిట్ ని అందుకోబోతుందో వేచి చూడాల్సిందే.


మరింత సమాచారం తెలుసుకోండి: