హాలీవుడ్ లో ఆడవాళ్ళపై జరుగుతున్న అన్యాయాలను బయటకు తీసుకొచ్చిన ఉద్యమం "మీ టూ" ఉద్యమం.  ఈ "మీ టూ " ఆరోపణల్లో పెద్ద పెద్ద నిర్మాతలు, హీరోలు ఉండటం గమనార్హం.

ఇండియాలో "మీ టూ " ఉద్యమానికి ఊపిరి పోసింది తనుశ్రీ దత్తా. నానా పాటేకర్ ఆమెను లైంగికంగా వేధించాడంటూ ఆరోపణలు చేసింది. అయితే వీటికి ఎటువంటి ఎటువంటి ఆధారాలు లేవు.

తనుశ్రీ దత్త ఓవర్ గా రియాక్ట్ అవుతుందని చాలా మంది అన్నారు. కొందరు ఆమెను సపోర్ట్ చేసిన వాళ్ళూ ఉన్నారు. ప్రస్తుతం తనుశ్రీ దత్తా విపరీతమైన కోపంతో ఉంది.

దానికి కారణం మూడేళ్ళ బాలిక పై అత్యాచారం చేసి ఆ పాపని మర్డర్ చేయడం . ఈ హృదయ విదారకమైన  ఘటనకి ఆమె ఆవేశంతో ఆగ్రహంగా ఉంది. తనుశ్రీ దత్తా తన చర్యల ద్వారా సమాజంలో కొద్దిగా మార్పు తీసుకురావాలని ఆశపడుతున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: