"మన్మథుడు" నాగార్జున కెరీర్ లో అల్ టైమ్ సూపర్ హిట్. ఆ చిత్రానికి 17 యేళ్ళ తర్వాత సీక్వెల్ రాబోతున్నది.దానితో అభిమానాలు,తెలుగు ఆడియెన్స్ ఉత్కంఠగా ఈ చిత్రం కోసం వేచి చూస్తున్నారు. ఈ చిత్రం లో నాగ్ కు జోడిగా రకుల్ ప్రీత్ నటిస్తుంది.వీరిద్దరూ కలసి నటించడం ఇదే మొదటిసారి దీనికి దర్శత్వం రాహుల్ రవీంద్రన్ వహిస్తున్నాడు.

ఈ చిత్ర టీజర్ ఈరోజు విడుదల కానుంది.దానితో అక్కినేని అభిమానాలు యూట్యూబ్ లుకు అత్తుకుపోయారు.ప్రస్తుతం చిత్ర టీజర్ లు,ట్రైలర్ లే చిత్ర విజయాలను నిర్ణయిస్తున్నాయి.మరి రాహుల్ మన్మథుడి టీజర్ తో అభిమానాలు మనస్సు గెలుచుకుంటారో లేదో టీజర్ రిలీజ్ అయితే గాని తెలియదు.
మన్మథుడు సీక్వెల్ గా ఈ చిత్రం రూపుదిద్దకుంటుంది.గతంలో సూపర్ హిట్ చిత్రాలకు లకు సీక్వెల్ గా వచ్చిన చాలా చిత్రాలు బాక్స్ ఆఫీస్ వద్ద విఫలమయ్యాయి.మరి ఈ చిత్రం ఆ సెంటిమెంట్ ను బ్రేక్ చేస్తుందో లేదో వేచి చూడాలి.

ఈ చిత్ర విజయం హీరోయిన్ రకుల్ కు చాలా ముఖ్యం గత కొద్ది కాలంగా తను నటించిన ఏ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద ప్రజలను మెప్పించలేకపోయింది.అలాగే రాష్మిక,పూజ వరుసగా అగ్ర హీరోలతో ఆఫర్స్ కొట్టేస్తున్నరు.దానితో రకుల్ కు తెలుగు లో ఆఫర్లు తగ్గాయి. ఈ చిత్ర విజయం తర్వాత మళ్ళీ తెలుగు లో పాగా వేయాలని చూస్తుంది రకుల్ మరి తను కోరుకున్నది జరగుతుందో లేదో తెలుసుకోవడానికి కొద్దిగా వేచి చూద్దాం.


మరింత సమాచారం తెలుసుకోండి: