ప్రభాస్ సాహో ఆగష్టు 15 వ తేదీన రిలీజ్ కావాల్సి ఉంది.  ఎట్టి పరిస్థితుల్లో కూడా వెనక్కి తగ్గేది లేదని చెప్పడంతో పాపం అన్ని సినిమాలు వెనక్కి వెళ్లిపోయాయి.  15 వ తేదీతో షూటింగ్ పూర్తి చేసుకోవడం.. రిలీజ్ కు నెల రోజులు కూడా లేకపోవడంతో సినిమాను వాయిదా వేసుకున్నారు.  


ఆగష్టు 30 వ తేదీన రిలీజ్ కాబోతున్నది.  దీంతో అదే రోజున రెండు రిలీజ్ కాబోతున్నది.  అందులో ఒకటి రణరంగం కాగా, రెండో సినిమా ఎవరు.  మొన్నటి వరకు ఈ రెండు సినిమాలు రిలీజ్ అయోమయంలో ఉన్నా, ఇప్పుడు క్లారిటీ వచ్చింది.  


నాగార్జున మన్మథుడు 2సినిమాకు మంచి సమయం దొరికినట్టే.  ఎందుకంటే, సాహో కు వారం రోజుల ముందుగా సినిమా రిలీజ్ అవుతున్నది.  ఆగస్టు 9 న రిలీజ్ చేస్తున్నారు సాహసం చేస్తున్నట్టే అన్నారు.  ఇప్పుడు సాహో వాయిదా పడింది.  


నాగ్ సినిమా బాగుంది అనే టాక్ వస్తే.. ఆగస్టు 30 వ తేదీ వరకు వసూళ్లు సాధించుకోవచ్చు.  సాహో వాయిదా పడటం నాగ్ కు పెద్ద పండుగ లాంటిదే అని చెప్పాలి.  ఇందులో రకుల్ ప్రీత్ హీరోయిన్.  సమంత, కీర్తి సురేష్, అక్షర గౌడ లు అతిధి పాత్ర చేస్తున్నారు.  


మరింత సమాచారం తెలుసుకోండి: