సాహౌ సినిమా రిలిజ్ సమయం దగ్గర పడటంతో ప్రభాస్ శ్రద్దా లు సినిమ ప్రమోషన్స్ తో బిజిగా ఉన్నారు. ఈ నేపథ్యంలో మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూ లో పలు ఆసక్తికరమైన విషయలను వెల్లడించారు. ప్రభాస్ కు సినిమా రిలీజ్ అంటేనే గుండె దడ మొదలవుతుందని.అందుకోసమే  సినిమా రిలీజ్ ప్రెషర్ నుండి తప్పించు కోవడానికి నిద్రపోవడం లేదా ఫ్రెండ్స్ తో బయటీకి వెళ్తానని చేప్పాడు.సినిమా హిట్ అయితేనే తనని నిద్ర లేపమని వాళ్ళ ఇంట్లో చెబుతానని ఆయన చేప్పాడు.
   శ్రద్దా కాపూర్ సినిమా రిలీజ్ టైంలో తాను కూడా స్ట్రెస్ ఫీలవుతుందటా.ఆ రోజు ఇంటి నుండి బయటకురాదట . ఈ రోజు ఎప్పుడు అయిపోతుందాని ఆలోచిస్తూంటానని ఆమె చేప్పింది.ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డనని. యువీ క్రీయెషన్స్ వారు తనని వాళ్ళు ఫ్యామిలిలో ఒక మనిషి లా చూసుకున్నారని ఆమె చెప్పింది.
యువీ క్రీయెషన్స్ పతాకంపై వంశీ మరియు ప్రమెద్ లు 350 కోట్ల బడ్జెట్ తో సాహో  సినిమా నిర్మించారు. సుజిత్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు.సుజిత్ ఈ సినిమా కోసం సుజిత్ ఐదు సంవత్సరలు కష్టపడ్డాడు.ఇండియాలోని టాప్ టెక్నీషియన్లతో పాటు హాలీవుడ్, చైనా నుంచి ఎక్స్‌పర్ట్స్ ఈ సినిమాకు పని చేసారు.ఈ సినిమా హిందీ డబ్బింగ్ ప్రభాస్ చెప్పుకున్నారు. దూబాయిలో వచ్చే యాక్షన్ సన్నివేశలు మరియు పాటలు సినిమాకు హేలెట్ గా నిలుస్తాయని అని చిత్రబృందం వెల్లడించింది.   
ఇప్పటికే రిలీజ్ అయిన పాటలు,ట్రేలర్ కు మంచి స్పందన రావడంతో, ప్రీ-రిలీజ్ బిజినెస్ బాగా జరిగింది. శాటిలెట్ రైట్స్ దాదాపూ 100 కోట్లకి అమ్ముడుపోయాయని అంచాన. జాకీ ష్రాఫ్,నీల్ నితిన్ ముఖేష్, చుంకీ పాండే,మందిరా బేడీ,మహేష్ మంజ్రేకర్ లు నటిస్తున్నారు.సాహో తెలుగు,తమిళ, హింది, మళయలం భాషల్లో రిలీజ్ అవుతుంది.సాహో యాక్షన్ థ్రిల్లర్ గా మన ముందుకు ఆగస్టు ౩౦న వస్తుంది


మరింత సమాచారం తెలుసుకోండి: