ముందు నటిగా ఎంటర్ అయినా కూడా ఆమెకు అంత పేరును తీసుకురాలేక పోయాయి.. ఆ తరువాత తెలుగులో ప్రసారమయిన బిగ్ బాస్ 2 సీజన్ ఎపిసోడ్ లలో గెట్టిగా అరుస్తూ అందరి చేత ట్రోల్స్ వేయుచుకొని బాగా ఫెమస్ అయినా సెలెబ్రెటీ భాను శ్రీ.. ఈమె తెలుగులో వివిధ పనులు చేస్తూ రాణిస్తుంది. ఇకపోతే ఆమె ఏ షో లోకి వెళ్లిన కూడా గట్టిగా నోరు పారేసుకుని మధ్యలోనే మిడిల్ డ్రాప్ అవుతుందన్న సంగతి తెలిసిందే.. 


తాజాగా ఈ బ్యూటీ ఓ సినిమాలో నటిస్తుంది. అభిషేక్ పచ్చిపాల, భాను శ్రీ హీరో హీరోయిన్లుగా నటించిన ‘ఏడు చేపల కథ. ఈ సినిమా ట్రైలర్ తాజాగా రిలీజ్ అయింది. ఏడూ చేపలు అనేది చిన్న పిల్లలలకు చూపించే కథ కాదు. ఏడుగురు హాట్ హీరోయిన్లను చూపిస్తూ ఈ ట్రేలర్ ను కట్ చేశారు. ఆ ట్రైలర్ మొత్తం ఎలా ఉన్నాయంటే సెక్స్ కోసం ప్రేరేపించేలా ఉన్నాయి. 


ఆడవాళ్లెవరైనా ఎక్స్ పోజింగ్ చేస్తే చూసి నిగ్రహించుకునే శక్తి లేదు సార్ .. టెంప్ట్ అయిపోతాను’.. తిరిగి వాళ్ళెందుకు టెంప్ట్ అవుతున్నారో తెలియడం లేదు సార్’.. అంటూ మొదలైన ఈ ట్రైలర్ రిలీజ్ అయినా కొద్దీ నిమిషాలకే 20 మిలియన్ల వ్యూస్ రాబట్టింది. ఇకపోతే ఈ సినిమామొత్తం xxx చూస్తున్నట్లు కామెంట్లు పెడుతున్నారు. ముందు వచ్చిన సినిమాలకంటే కాస్త ఎక్కువగా ప్రోన్ వీడియోలను మించి ఉందని నెటిజన్లు ట్రోల్స్ వేస్తున్నారు. 



బిగ్ బాస్ హాట్ బ్యూటీ భాను శ్రీ. అభిషేక్ రెడ్డి, ఆయేషా సింగ్, నగరం సునీల్ మొదలగు వారు ఈ సినిమాలో నటిస్తున్నారు. మూడు నిమిషాల నిడివితో కట్ చేసిన ఈ సినిమా ట్రైలర్ లో చిన్న బ్లూ ఫిలిం చూపించారు.. ఈ బ్లూ ఫిలిం కు దర్శకత్వం వహించిన ఘనత ఎస్ జె చైతన్య. చరిత సినిమా ఆర్ట్స్ పతాకంపై డా.రాకేష్ రెడ్డి గూడూరు సమర్పించగా.. శేఖర్ రెడ్డి, జివిఎన్ లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.. 

మరింత సమాచారం తెలుసుకోండి: