నేను శైలజ సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించిన ముద్దుగుమ్మ కేరళ కుట్టి కీర్తి సురేష్.. ఆ తర్వాత నేను లోకల్ సినిమాలో నాని సరసన నటించి మంచి పేరును సంపాదించుకుంది. మలయాళ నిర్మాత సురేష్ కుమార్, మేనకల కుమార్తె కీర్తి సురేష్. 2000 తండ్రి నిర్మించిన ఫైలెట్ సినిమా ద్వారా సినిమా ఆరంగ్రేటం చేసింది. సినిమాలలోనూ, ఇటు సీరియల్స్ లోని నటిస్తూ మంచి గుర్తింపు తెచ్చుకుంది.


2016 లో వచ్చిన రామ్ హీరోగా వచ్చిన సినిమా నేను శైలజ ఈ సినిమా హిట్ అవ్వడంతో ఆమెకు మంచి గుర్తింపు కూడా లభించింది. దానితో ఆమెకు మరిన్ని అవకాశాలు వచ్చి పడుతున్నాయి. ఈ సినిమా హిట్ అవ్వడంతో వెంటనే నాని నేను లోకల్ సినిమాలో నటించింది. ఆ సినిమా కూడా హిట్ అవ్వడంతో రెమో సినిమాలో నటించింది. అలా వరుస సినిమాలలో నటిస్తూ వస్తుంది. 


ఏ సినిమా చేసిన కూడా హిట్ టాక్ తో దూసుకుపోతున్న సినిమాలే ఎక్కువగా ఉన్నాయి. ఇకపోతే ఈమె తెలుగు, హిందీ, తమిళ్. మలయాళ సినిమాలలో కూడా నటిస్తూ వస్తుంది. అన్ని సినిమాలు హిట్ టాక్ ను అందించాయి. ఏ సినిమా చేసినా కూడా ఆమె పాత్రకు ప్రాధాన్యం మాత్రం ఫుల్ గా వస్తుంది. మహానటి వంటి సావిత్రి జీవిత చరిత్ర ఆధారంగా వచ్చిన సినిమా ఏ రేంజులో హిట్ అయిందో తెలిసినవే.. 


సావిత్రి నిజంగా తీసుకొచ్చారేమో అని అందరు అనుకున్నారు. ఆ తరువాత ఇప్పుడు కూడా మరో రెండు సినిమాలలో నటిస్తుంది. మొన్న మన్మధుడు 2 సినిమాలో కన్పించింది. ఇకపోతే తాజాగా ఈ ముద్దుగుమ్మ బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. శ్రీదేవి భర్త బోణి కపూర్ నిర్మిస్తున్న ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తుంది. ఆ సినిమా కోసం ఆమె పూర్తిగా తగ్గింది కూడా.. నిజంగా ఎవ్విన్ని విన్నకా ఆమె గ్రేట్ అని అనాల్సిందే..   


మరింత సమాచారం తెలుసుకోండి: