మాములుగా అబ్బాయిలు పిలిస్తేనే, లేక వరుసైన వాళ్ళు పిలిస్తేనే వెళ్తే దానికో అర్థం ఉంటుంది. కానీ, ఒక లేడీ పిలిస్తే ఎంత మాగాడైనా కూడా తోక ముడుచుకొని వెళ్లసిందే అంటున్నారు సినీ ఇండస్ట్రీ పెద్దలు. ఇకపోతే ఇదేదో అనుకోకండి.. ఇండస్ట్రీలో కలెక్షన్ కింగ్ మోహన్ బాబు అంటే అందరికి ఒక భయం ఉంటుంది. ముక్కుసూటి మనిషి మనసులో ఏది దాచుకోడు అని ఆయనకు పెద్ద పెద్ద ప్రొడ్యూసర్లు కూడా భయపడతారు. అయన కూత్రురు మంచు లక్ష్మి అన్న కూడా అంటే యువ స్టార్ భయపడతారు. 


వివరాల్లోకి వెళితే.. మంచు లక్ష్మి సినిమాలతో పాటుగా సొంతంగా టీవీ షోస్ కూడా చేస్తూ వస్తున్నా విషయం తెలిసిందే. అయితే, గతంలో ఆమె చేసిన చాలా షో లు పాపులర్ అవ్వడం కన్న జనాదరణ పొందాయని చెప్పాలి. ఇకపోతే ఈమె ఈసారి చేసే షో తో బాగా ఫెమస్ అవ్వాలనుకొని తన రూట్ ను మార్చింది. సినీ తారాల బెడ్ విషయాలు కూడా ప్రేక్షకులకు తెలియాలని ఓ షో చేస్తుంది. ఆ సెట్ మొత్తం ఒక బెడ్ రూమ్ లా ఉంటుంది. 


ఈ షో లో ఇప్పటికే సమంత, రకుల్, వరుణ్ తేజ్, నిఖిల్ తదితరులు హాజరయ్యారు. అయితే, సామ్, రకుల్, శృతి హాసన్ మాటలు వైరల్ అయ్యాయి. తాజాగా కార్తికేయ ఫెమ్ నిఖిల్ సిద్దార్థ్ ఈ షో లో సందడి చేసాడు. ఈ శవ ద్వారా తనకు ఓ గర్ల్ ఫ్రెండ్ ఉందని బయటపెట్టాడు. త్వరలోనే పెళ్లి చేసుకుంటున్నట్లు కూడా నిఖిల్ వెల్లడించారు. తన పర్శనల్ లైఫ్ తో పాటుగా సినిమా విషయాలను పంచుకున్న నిఖిల్.. మంచు లక్ష్మి గురించి కూడా కొన్ని నిజాలను బయటపెట్టాడు. 


ఈమె ఎప్పుడు పిలిచినా ఒక గంట పనులు పక్కన పెట్టుకొని రావాల్సిందే.. యంగ్ హీరోలకు ఈము అంటే అంత భయం మరి.. లేదంటే ఎక్కడ నాన్నగారితో చెప్పి కైమా కొట్టిస్తుందో అని వచ్చేస్తారు.. అంటూ మంచు పై నిఖిల్ ఫన్నీ పూంచులు విసిరారు నిఖిల్. మంచు మాట్లాడుతూ ఒక గంట సేపు నీ ఫ్యాషన్ పక్కన పెట్టి నైట్ డ్రెస్ లో రమ్మన్నాను అంటూ ఆమె వ్యాఖ్యానించింది. ఈ మాటలు ఫుణ్ణిగా అనుకున్న కూడ అప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. 


మరింత సమాచారం తెలుసుకోండి: