బాలీవుడ్ ఇండస్ట్రీలో బ్లాక్ బ్యూటీ బిపాషా బసు కి ఎంత క్రేజ్ ఉందో వేరే చెప్పనవసరం లేదు. రీసెంగ్ గా ఈ అమ్మడు కరణ్‌సింగ్ గ్రోవర్ ప్రేమించి పెళ్లి చేసుకుంది.  ప్రస్తుతం ఈ జంట హనీమూన్ ట్రిప్ లో తెగ ఎంజాయ్ చేస్తున్నారు.ఈ జంట సముద్రతీరమైన మాల్దీవుల్లో తమ వైవాహిక జీవితాన్ని తెగ ఎంజాయ్ చేస్తున్నారు. సముద్ర ఒడ్డున ఇసుకలో తమ హనీమూన్ సాగుతున్న తీరును ఎప్పటికప్పుడు ఫొటోల ద్వారా సోషల్ మీడియాలో అప్‌డేట్‌ చేస్తున్నది ఈ జంట. వాస్తవానికి హనీమూన్ విషయంలో చాలామంది ప్రైవసీ కోరుకుంటారు. కానీ ఈ విషయంలో మాత్రం బిపాషా, కరణ్ లది పూర్తి డిఫరెంట్ స్టైల్ అనే చెప్పొచ్చు.

 ‘టవల్ ఆర్ట్’ 


తన హాట్ ఫోటోలు సోషల్ మీడియా ద్వారా అభిమానులకు షేర్ చేస్తోంది. మొన్నదో ‘టవల్ ఆర్ట్’ ఆట. రకరకాల బంగిమలతోవున్న పిక్స్ ఫోటోలు ట్విట్టర్‌లో పెట్టింది. ఇక ఈ ఫోటోలపై రక రకాల కామెంట్స్ వచ్చాయి..దీంతో బిపాషా మీకు అందులో వున్న బంగిమలే కనిపించాయని, ఆర్ట్ కనిపించలేదా అంటూ గట్టిగా కౌంటర్ ఇచ్చేసింది.

హనీమూన్ ఫోటోస్


అయినా కూడా ఈ అమ్మడు ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు..రీసెంట్‌గా హీరో కరణ్ గ్రోవర్‌ని మ్యారేజ్ చేసుకున్న బిపాసా. సినిమా ఇండస్ట్రీలో రీల్ లైఫ్ లో ప్రేమలే కాకుండా రియల్ లైఫ్ లో కూడా ప్రేమలో పడి పెళ్లిల్లు చేసుకున్న జంటలు చాలానే ఉన్నాయి. ఈ టైప్ హనీమూన్ హంగామా ఇప్పటి వరకు ఎవరూ బయటకు రానివ్వలేదు. 



మరింత సమాచారం తెలుసుకోండి: