ఆ తరవాతి సినిమా ఇదే. నిత్యమీనన్ పాత్ర కోసం చాలామంది కథానాయికల్ని పరిశీలించారు. ఒక దశలో నిత్యతోనే ఆ పాత్ర చేయించాలని భావించారు. కానీ ఒకసారి చేసిన పాత్రని మరోసారి చేయడానికి నిత్య అంగీకరించలేదు. దాంతో.. మరో నాయికని ఎంచుకోవాల్సివచ్చింది. ఇప్పుడు ఆ ఛాన్స్ రకుల్ ప్రీత్ సింగ్ కి దక్కింది
. రకుల్ ప్రస్తుతం తెలుగులో "రఫ్" అనే సినిమాలో నటిస్తోంది. అలామొదలైంది తమిళ ఆఫర్ రావడం.. ఆమెకు ఓ అదృష్టమనే చెప్పాలి. నిత్యని మంచి కథానాయికగా గుర్తింపు తెచ్చిన ఈ సినిమా... రకుల్కు ఎలాంటి బ్రేక్ ఇస్తుందో మరి.