తెలుగు ఇండస్ట్రీలో సూపర్ స్టార్ మహేష్ బాబు తన సహనటి  నమ్రతా శిరోడ్కర్ ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు.  వీరికి ఇద్దరు పిల్లలు గౌతమ్ కృష్ణ, సితార..మహేష్ బాబు కుటుంబం ఎంత అన్యోన్యతతో ఉటుందో అందరికి తెలిసిన విషయమే. మహేష్ ఎంత స్టార్ అయినా తన కుటుంబం దగ్గరికి వచ్చేసరికి సాధారణ వ్యక్తిలా మారిపోతాడు. 
Image result for నమ్రతా శిరోడ్కర్
ప్రతి సంవత్సరం వివిధ దేశాలకు లాంగ్ టూర్ వేస్తూ తను భార్యా పిల్లలతో తెగ ఎంజాయ్ చేస్తుంటారు. మహేష్ నమ్రతల మధ్య బంధాన్నీ చూస్తే ఎవ్వరైనా బ్యూటిఫుల్ కపుల్ అని తెగ పొగిడేస్తుంటారు.   ప్రస్తుతం మహేష్ బాబు, మురుగదాస్ కాంబినేషన్ లో వచ్చిన ‘స్పైడర్’ డివైడ్ టాక్ తెచ్చుకుంది. సాధారణంగా మహేష్ తన సినిమా ఏది రిలీజ్ అయినా కాస్త రిలీఫ్ కోసం విదేశాలకు వెళ్లడం చూస్తూనే వుంటాం.
Image result for mahesh with family tour
 ‘స్పైడర్’ కలెక్షన్స్ అనుకున్నంత రేంజ్‌లో రాకపోవడంతో ‘భరత్ అను నేను’ షూటింగ్‌ కి కాస్త రిలీఫ్ ఇచ్చినట్లు తెలుస్తుంది.   భరత్ అను నేను’ షూటింగ్ రోమ్‌లో జరిగేలా డైరెక్టర్ ప్లాన్ చేశాడు. ఇందుకు 40 మందికి టికెట్లు కూడా బుక్ చేశారు. కాకపోతే టూర్ నుంచి వచ్చిన తర్వాతే షెడ్యూల్ గురించి ఆలోచన చేద్దామని మహేష్ చెప్పగానే టికెట్లను క్యాన్సిల్ చేసినట్లు టాలీవుడ్ వర్గం సమాచారం. 


నమ్రత శిరోడ్కర్ వెస్ట్ సెంట్రల్ ఇటలీ లోని ఫేమస్ కివీ చెట్టు కింద గౌతమ్ - సితారా ఎంతో ప్రేమగా ఒక ఫోటో దిగారు. ఆ ఫొటోను  పోస్ట్ చేస్తూ.. కివి ట్రీ కింద!!.. బ్యూటిఫుల్ టస్కనీ..  అంటూ క్యాప్షన్ ఇచ్చారు. దీంతో సోషల్ మీడియాలో మహేష్ అభిమానులు ఆ ఫొటోస్ ని ఎంతగానో లైక్ చేస్తున్నారు.   




మరింత సమాచారం తెలుసుకోండి: