దీనికి నిర్మాత బండ్ల గణేష్.  గతంలో కృష్ణవంశీ నాగార్జున –ఎఎన్నార్-నాగ్ చైతన్య కోసం ఓ కథ సిద్ధం చేసాడు. కానీ అది సెట్ పైకి వెళ్లలేదు. విక్రంకుమార్ దర్శకత్వంలో మనం తయారవుతోంది.  దాంతో కృష్ణవంశీ కాస్త మార్పులు చేసి, ఆ ప్రాజెక్టుతో రామ్ చరణ్ ను ఒప్పించాడని టాక్. దానికి నిర్మాతగా వుండడానకి బండ్ల సిద్ధంగానే వున్నాడు. మొత్తానికి మంచి మల్టీస్టారర్ కు శ్రీకారం చుట్టే ప్రయత్నాలు షురూ అయ్యాయన్నమాట.

మరింత సమాచారం తెలుసుకోండి: