భారతదేశం అతిలోక సుందరి శ్రీదేవి మరణం దేశంలో ఉన్న అని సిని ఇండస్ట్రీలకు షాక్ కి గురిచేసింది. ఈ నేపథ్యంలో ఇండస్ట్రీలో ఉన్న ప్రముఖులు శ్రీదేవి మరణంపట్ల దిగ్బ్రాంతి గురి చేశారు. హీరోయిన్  శ్రీదేవికి ప్రతి ఇండస్ట్రీలో అభిమానలు ఎక్కువ….ఈ నేపథ్యంలో చాలామంది అభిమానులు కూడా శ్రీదేవి మరణం పట్ల బాధపడటం జరిగింది.


అయితే ఈ క్రమంలో బాలీవుడ్ ఇండస్ట్రీలో శ్రీదేవికి అత్యంత సన్నిహితుడైన బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ శ్రీదేవి మరణించక ముందు చేసిన ట్విట్ ఇప్పుడు ఇండస్ట్రీ లో సంచలనం రేపుతోంది...అసలు అమితాబ్ చేసిన ట్విట్ ఏమిటంటే శ్రీదేవి చనిపోక ముందు ఎందుకో తెలియదు.. కొంచెం అలజడిగా ఉందంటూ అమితాబ్ నిన్నఅర్ధరాత్రి ట్వీట్ చేశారు.


కాసేపటికే శ్రీదేవి మరణ వార్త బయటికి వచ్చింది. దీంతో అమితాబ్ చేసిన ట్వీట్ బాలీవుడ్ ఇండస్ట్రీలో చర్చనీయాంశం అయింది. అమితాబ్ బచ్చన్ శ్రీదేవి కలిసి 5 సినిమాల్లో నటించరు. అయితే ఈ క్రమంలో కొందరు అమితాబ్ బచ్చన్ కి సిక్స్త్ సెన్స్ ఉందని అంటున్నారు…..మరికొంతమంది శ్రీదేవి చనిపోయిన వెంటనే అమితాబచ్చన్ తెలిసి ఉండి ఉంటుంది అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: