టాలీవుడ్ ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ పై పెను దుమారం రేపిన నటి శ్రీరెడ్డి తనకు మా అసోసియేషన్ వారు కార్డు ఇవ్వడం లేదని..ఫిలిమ్ ఛాంబర్ ముందు అర్థనగ్న ప్రదర్శన చేయడంతో అందరి చూపు ఆమెపై పడింది. దాంతో మీడియా, మహిళా సంఘాలు, విద్యార్థి సంఘాలు శ్రీరెడ్డికి మద్దతు ఇచ్చారు.  దాంతో శ్రీరెడ్డి కాస్త ఓవర్ గా రియాక్ట్ కావడం..పవన్ కళ్యాన్ ని తిట్టడం తో అనూహ్యంగా ఆమెకు వచ్చిన మద్దతు మొత్తం వెనక్కి తగ్గారు.  అంతే కాదు మీడియా కూడా శ్రీరెడ్డిని పక్కన బెట్టడంతో..ఇంటికే పరిమితం అయ్యారు.

అయితే ఇంట్లోనుంచి సోషల్ మాద్యమాల్లో సంచలన కామెంట్స్ చేస్తూ వసుంది శ్రీరెడ్డి. టాలీవుడ్ లో నేచురల్ స్టార్ గా పేరు సంపాదించుకున్న హీరో నానిపై నటి శ్రీరెడ్డి మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేసింది. 'నాని శ్రీరెడ్డి = డర్టీ పిక్చర్... ఎప్పడు? కమింగ్ సూన్... ఆన్ ది వే' అంటూ ట్వీట్ చేసింది. నానిగాడి రాసలీలలు అన్నీ బయటపెడతానని... 'కాసుకోర నాని... నీ కాపురంలో నిప్పులే' అంటూ ట్వీట్ చేసింది.మెగాస్టార్ చిరంజీవి, జనసేన అధఇనేత పవన్ కల్యాణ్ పై కూడా శ్రీరెడ్డి విమర్శలు గుప్పించింది.
Image result for sri reddy pawan
"పలాసలో పులస చేపలా ఎగిరెగిరి పడుతున్నాడు. అన్యాయం, అక్రమం, దౌర్జన్యాల గురించి మీరే చెప్పాలి. మీ అన్నయ్య వాటికి బ్రాండ్ అంబాసడర్. ఎమ్మెల్యే సీట్లు కొనుక్కున్నవారికి కుచ్చు టోపీ, ఓట్లు వేసిన ప్రజల నోట్లో మట్టి కొట్టారు. నీ బండ పడ. సీఎం అనగానే నీ మొహం చూడాలి. సీఎం సీఎం అని ఇక్కడదాకా లాక్కొచ్చారంట. సినిమాల్లో కోట్లు ఎందుకు వదిలేశావో ఎవరికి తెలియదు నాయనా?" అంటూ ఘాటు వ్యాఖ్యలు చేసింది. 


మరింత సమాచారం తెలుసుకోండి: