కన్నడలో కిరాక్ పార్టీ అనే ఒక్క సినిమాతో ఓవర్ నైట్ లో సూపర్ క్రేజ్ సంపాదించిన భామ రష్మిక . ఆ సినిమా సూపర్ హిట్ అవడంతో సౌత్ లో కూడా ఆమెకు మంచి గిరాకి ఏర్పడింది.  కిరాక్ పార్టీ సినిమాలో ఆ సినిమా హీరో దర్శకుడు రక్షిత్ శెట్టితో ప్రేమలో పడినట్లు ఆ మద్య వార్తలు వచ్చాయి.  తొలి చిత్రం ‘ఛలో’తోనే చూసీ చూడంగానే నచ్చేశావే అనిపించుకుంది రశ్మికా మండన్న.  

యంగ్ హీరో నాగశౌర్య నిర్మాతగా మారి..

మరోవైపు నాని- దిల్ రాజు కాంబినేషన్ లో రూపొందనున్న చిత్రంలోను.. రామ్ తో కిషోర్ తిరుమల చేయనన్న సినిమాలోను.. ఈ రష్మికనే హీరోయిన్ గా తీసుకునేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. విజయ్ దేవరకొండ, రశ్మిక జంటగా ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో బన్నీవాస్ నిర్మిస్తున్న చిత్రం ‘గీత గోవిందం’.‘డియర్‌ కామ్రేడ్‌’, నానితో ‘దేవదాస్‌’ చిత్రాలు ఆమె చేతిలో ఉన్నాయి. ప్రస్తుతం కన్నడ చిత్రం ‘వృత్ర’ షూటింగ్‌లో బెంగుళూరులో బిజీగా ఉంది రశ్మిక. 

Related image

అయితే ఈ ముద్దుగుమ్మకు ఇంతకు ముందే నిశ్చితార్థం అయిందనే విషయం తెలిసిందే.  అయితే నిశ్చితార్థం గురించి అయితే తెలుసు కానీ.. ఆమెకు కాబోయే వరుడు ఎవరో దాదాపు తెలుగు ప్రేక్షకులకు తెలియదు. రశ్మికకు కాబోయే వరుడి పేరు రక్షిత్ శెట్టి. కర్ణాటకకు చెందిన రక్షిత్ నటుడు మాత్రమే కాదు డైరెక్టర్ కూడా. వీళ్లిద్దరూ 2016లో కన్నడలో కిరాక్ పార్టీ(2016) సినిమాలో కలిసి నటించారు. ఈ సినిమా నుంచి వారి లవ్ జర్నీ కూడా స్టార్ట్ అయింది. త్వరలోనే ఈ జంట పెళ్లిపీటలెక్కనుంది.



మరింత సమాచారం తెలుసుకోండి: