బెల్లంకొండ శ్రీనివాస్, పూజా హెగ్డే జంటగా అభిషేక్ పిక్చర్స్ పతాకంపై ప్రముఖ నిర్మాత అభిషేక్ నామా నిర్మిస్తున్న చిత్రం ‘సాక్ష్యం’. ఇప్పుడు తెలుగు శాటిలైట్ హక్కులు అయిదున్నర కోట్లకు అమ్మేసారు. జూలై 27న విడుదలైన ఈ చిత్రం బి సి సెంటర్ల లో మంచి కలెక్షన్స్ ను రాబట్టుకుంట్టున ఏ సెంటర్లలో మాత్రం మోస్తరు కలెక్షన్స్ రాబట్టింది. అయితే బెల్లంకొండ సురేష్ తనయుడు కావడంతో సినిమా ఖర్చు కోసం ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా తెరకెక్కించారు. ఈ సినిమా 40 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈచిత్రానికి శాటిలైట్ రూపంలో కలిసొచ్చింది.
తెలుగు శాటిలైట్ హక్కులు రూ . 8కోట్లకు అమ్ముడవగా హిందీ శాటిలైట్ రూపంలో మరో 5కోట్లను ఖాతాలో వేసుకుంది. ఇక మొత్తం శాటిలైట్ పరంగా 13 కోట్ల ను కలెక్ట్ చేసింది ఈచిత్రం. ఓ యువ హీరో చిత్రానికి ఈస్థాయిలో శాటిలైట్ బిజినెస్ జరగడం అనేది ఇదే మొదటిసారి అని నిర్మాతలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. పంఛభూతాలు అనే డిఫ్రెంట్ కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఈచిత్రానికి హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతం అందిచారు.